బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్
కరీంనగర్ జూన్ 16 ( ప్రజా మంటలు)
గంజాయికి బానిసైన ముగ్గురు యువకులు కస్టం లేకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒరిస్సాకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా కొత్తపల్లి ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తూ పట్టుకున్నట్లు సిఐ తెలిపారు.,
వేములవాడ మం". నాగయ్య పల్లికి చెందిన గుంటి నగేష్, కోనరావుపేట మండలం వట్టిమల గ్రామానికి చెందిన చెప్యాల సాత్విక్, వేములవాడ అర్బన్ కాలనీ కి చెందిన కూతుడి భరత్ కుమార్ (చింటూ) ముగ్గురు కెటిఎమ్ బైక్ పై ఒరిస్సా కి వెళ్లి 5 కిలో గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా తిమ్మాపూర్ మం. కొత్తపెళ్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పట్టుబడినట్లు సిఐ తెలిపారు.
గంజాయి తాగుడుకు బానిస అయిన ముగ్గురు నాలుగు రోజుల క్రితం టూ వీలర్ పై వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులకు పట్టుబడగా 1,25,000 విలువగల ఐదు కేజీల గంజాయితో పాటు బైక్ ని మొబైల్ ని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సిఐ తెలిపారు. వాహన తనిఖీల్లో ఎల్ఎండి ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ పోలీసులు పాల్గొన్నారు.
పక్కా సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్న పోలీసులను సిఐ సదన్ కుమార్ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జాగ్రత్త గా ఉండండి... ఎన్నో రకాల డిజిటల్ మోసాలు

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

నవదుర్గ పీఠ క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం
.jpg)
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు భూమి పూజ

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు
.jpg)
బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత
