గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి,  మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

On
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి,  మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్


మల్లాపూర్ రాయికల్ జూన్ 17 ( ప్రజా మంటలు)

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆకస్మికంగా మల్లాపూర్, రాయికల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం వహించవద్దని,ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పిర్యాదుల  పట్ల తక్షణమే స్పందించాలని అన్నారు.

,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని సూచించారు.బ్లూ కోట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు.

నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా,షీ టీమ్స్,ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు.విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. 

అనంతరం సిబ్బంది తో ఎస్పీ మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి  తీసుకొని రావాలి అని సూచించారు. 

ఎస్పి  వెంట ఎస్.ఐ లు రాజు ,సుదీర్ రావు మరియు సిబ్బంది ఉన్నారు.

Tags

More News...

Local News 

వృద్ధుల వైద్యసేవలకు మంత్రికి వినతి                                  - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి  హరి ఆశోక్ కుమార్  

వృద్ధుల వైద్యసేవలకు మంత్రికి వినతి                                  - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి  హరి ఆశోక్ కుమార్   జగిత్యాల జూన్ 17: వయో వృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో  ప్రత్యేక వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా  ఆదేశాలు జారీ చేయాలని మంత్రి  దామోదర రాజ నర్సింహకు వినతిపత్రం అందించామని  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహా...
Read More...
Local News 

ఏవీ డిగ్రీ కాలేజీలో చైల్డ్ లేబర్ డే సెమినార్

ఏవీ డిగ్రీ కాలేజీలో చైల్డ్ లేబర్ డే సెమినార్ సికింద్రాబాద్, జూన్ 17 (ప్రజామంటలు): ఇంటర్నేషనల్ చైల్డ్ లేబర్ డే ను పురస్కరించుకొని గగన్ మహాల్ దోమల్ గూడ లోని ఏవీ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ సెమినార్ నిర్వహించారు. బీకామ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈసందర్బంగా నిర్వహించిన సెమినార్ లో మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు....
Read More...
Local News 

పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి_ బిజెపి మండల అధ్యక్షులు

పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి_ బిజెపి మండల అధ్యక్షులు    జగిత్యాల, జూన్ 17( ప్రజా మంటలు) బిజెపి పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని అధ్యక్షులు ఇట్నేని రమేష్ అన్నారు.   జగిత్యాల మండల బీజెపి కార్యవర్గాన్ని అధ్యక్షులు ఇట్నేని రమేష్ ప్రకటించారు.  మంగళవారం ప్రకటించిన మండల బిజెపి కార్యవర్గంలో ఉపాధ్యక్షులు గా తరాల మహేష్, శెట్టి రవీందర్, గోస్కుల గంగాధర్, ఆడువాల వెంకటేశం
Read More...
Local News 

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి  మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి    జగిత్యాల, జూన్ 17(ప్రజా మంటలు ) రానున్న రోజుల్లో మహిళా కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, బూత్ లెవల్ నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చెయ్యాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి అన్నారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్క లంబా ఆదేశాల మెరకు, రాష్ట్ర మహిళా...
Read More...
Local News 

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ, లక్ష్మీ భాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ పరీక్ష 

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ, లక్ష్మీ భాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ పరీక్ష    జగిత్యాల జూన్ 17 ( ప్రజా మంటలు) భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్ (LNIPE) 2025-26 విద్యా సంవత్సరానికి ఈ క్రింది కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది అన్నారు.  ఈ సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి...
Read More...
Local News 

బదిలీపై వెళ్తున్న జగిత్యాల సెర్ప్ ఎపిడి చరణ్ దాస్ _ఘనంగా వీడ్కోలు పలికిన సెర్ప్ సిబ్బంది

బదిలీపై వెళ్తున్న జగిత్యాల సెర్ప్ ఎపిడి చరణ్ దాస్ _ఘనంగా వీడ్కోలు పలికిన సెర్ప్ సిబ్బంది    జగిత్యాల జూన్17(ప్రజా మంటలు) జిల్లాలో సెర్ప్ అదనపు ప్రాజెక్టు సంచాలకులు చరణ్ దాస్ నిర్మల్ జిల్లా కి బదిలీ పై వెళ్తున్న సందర్బంగా జిల్లా గ్రామీణభివృద్ధి కార్యాలయం లో జిల్లా డిఆర్డిఓ రఘువరణ్ ఆధ్వర్యంలో సెర్ప్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు., ఈ సందర్బంగా పి. డి. రఘువరణ్  మాట్లాడుతూ జిల్లాలో సెర్ప్ కార్యక్రమాలు, మహిళా...
Read More...
Local News 

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి,  మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి,  మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ మల్లాపూర్ రాయికల్ జూన్ 17 ( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆకస్మికంగా మల్లాపూర్, రాయికల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం వహించవద్దని,ప్రజా...
Read More...
Local News  State News 

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది  - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది  - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ యోగా సంగం కార్యక్రమాన్ని నిర్వహించిన పీఐబీ, సీబీసీ కార్యాలయం సికింద్రాబాద్, జూన్ 17 ( ప్రజామంటలు) : 'వార్త' నిర్వహ యోగా అనేది భారతీయ ప్రాచీన సంప్రదాయాన్ని ప్రతిబింబించే గొప్ప ఆధ్యాత్మిక పరిచయం అని, ఇది  శరీరాన్ని,మనస్సును,శ్వాసను, ఆలోచనలను ఒకే దారిలో ఉంచేలా చేస్తుందని ప్రముఖ యోగా గురువు శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ అన్నారు....
Read More...
Local News 

రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4

రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4 దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్        బోయిగూడలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ 113వ జనరల్ కౌన్సిల్ సమావేశం సికింద్రాబాద్ జూన్ 17 (ప్రజామంటలు) : దక్షిణమద్య రైల్వే ఉద్యోగ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించడం వలనే  సౌత్ సెంట్రల్ రైల్వే ఉత్తమ ఫలితాలు  సాధించి దేశంలోనే  నాలుగో స్థానంలో నిలిచిందని...
Read More...
Local News 

తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి.

తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి. మెటుపల్లి జూన్ 17 (ప్రజా మంటలు):   చౌలమది లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ ,పెన్నులను తుల గంగవ్వ మెమోరియాల్ ట్రస్ట్ అధ్వర్యంలో పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమానికి ప్రదానోపాధ్యాయులు ప్రవీణ్ అధ్యక్షత వహించగా తుల గంగవ్వ మెమోరియల్  ట్రస్ట్ అధ్యక్షులు  డా. తుల రాజేందర్ న్యాయవాది,గ్రామపంచయితీ కార్యదర్శి బి రవి పాఠశాలసిబ్బంది అంగన్వాడి...
Read More...
Local News  State News 

విద్యాశాఖ కొత్త సంచలకుని కలిసిన రాష్ట్ర ట్రస్మా బృందం

విద్యాశాఖ కొత్త సంచలకుని కలిసిన రాష్ట్ర ట్రస్మా బృందం హైదరాబాద్ జూన్ 17: పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన నవీన్‌ నికోలస్‌ ను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ఆధ్వర్యంలో ట్రస్మా బృందం కలిసి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.  ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు...
Read More...
Local News 

అమ్మ మాట అంగన్వాడి బడిబాట.

అమ్మ మాట అంగన్వాడి బడిబాట.   ఇబ్రహీంపట్నం జూన్ 17 ప్రజా మంటలు దగ్గుల అశోక్):   అమ్మ మాట అంగన్వాడి బడిబాటలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని  వర్ష కొండ గ్రామంలో 4 అంగన్వాడి సెంటర్ల సమక్షంలో అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది,  మూడు సంవత్సరా లు నిండిన 15 మంది  పిల్లలందరికీ  అక్షరాభ్యాసాలు చేయించి ప్రీస్కూల్లో చేర్చుకోవడం జరిగింది, ఇట్టి ప్రోగ్రామ్ ఐసిడిఎస్ సూపర్వైజర్...
Read More...