ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి దాతృత్వం చాటుకున్న రిటైర్డ్ పిఈటి 

On
ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి దాతృత్వం చాటుకున్న రిటైర్డ్ పిఈటి 


జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు) 

ఎంబిబిఎస్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి దాతృత్వం చాటుకున్న జగిత్యాల కు చెందిన రిటైర్డ్ పి ఈ టి సూరజ్ శివ శంకర్.

వివరాల్లోకి వెళితే హైదరాబాదులోని ఉస్మానియా లో 2024 విద్యా సంవత్సరం ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షలో ర్యాంక్ సాధించి ప్రస్తుతం రెండవ సంవత్సరం చదువుతున్న మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం రాయపేట గ్రామంలో కూలీగా పని చేస్తున్న దుర్గం కిష్టయ్య, చిన్నక్క దంపతుల కుమారుడు రంజిత్ ఎంబీబీఎస్ రెండవ విద్యా సంవత్సరం హాస్టల్ ఫీజుకు , బుక్స్ ఫీజు కు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న సూరజ్ శివశంకర్ ఉస్మానియా కళాశాలకు వెళ్లి తన వంతుగా రంజిత్ కు 12000/_ రూపాయలు ఆర్థిక సహాయం అందించి దాతృత్వం చాటుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు శివ శంకర్ ను అభినందించారు.

Tags

More News...

National  State News 

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ. సుదీర్ఘంగా 7 గంటలు విచారించిన ఏసీబి అధికారులు.. సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డ కేటీఆర్ హైదరాబాద్ జూన్ 16: ఈ - ఫార్ములా రేస్ కేసులో కెటిఆర్ ను దాదాపు 7 గంటలపాటు ఏసీబీ అధికారులు విచారించారు.బయటకు వచి కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో అధికారుల, సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్...
Read More...
Local News 

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్  తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ 

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్   తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్     కరీంనగర్ జూన్ 16 ( ప్రజా మంటలు) గంజాయికి బానిసైన ముగ్గురు యువకులు కస్టం లేకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒరిస్సాకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా కొత్తపల్లి ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తూ పట్టుకున్నట్లు సిఐ తెలిపారు.,  వేములవాడ మం". నాగయ్య పల్లికి చెందిన గుంటి నగేష్, కోనరావుపేట...
Read More...
Local News  State News 

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు సికింద్రాబాద్, జూన్ 16 ( ప్రజామంటలు) : నిర్మల్ జిల్లా బాసర - ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో  గోదావరి నది నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం పాలైన ఘటనపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆయన పిటిషన్ ను...
Read More...
Local News 

నవదుర్గ పీఠ  క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

నవదుర్గ పీఠ  క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత    జగిత్యాల జూన్ 16 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని  నవదుర్గ పీఠ క్షేత్రం రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  సంప్రదాయబద్దంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం కవితక్క  మీడియాతో మాట్లాడుతూ..  మా...
Read More...
Local News 

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం 

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం  గొల్లపల్లి జూన్ 16 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక లో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి సమావేశంలో  రైతులు పంట మార్పిడి చేయాలని మరియు శ్రావణ దృశ్య మాధ్యమాన్ని వినియోగించుకొని శాస్త్రవేత్త ల తో...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు  భూమి పూజ 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు  భూమి పూజ  గొల్లపల్లి జూన్ 16 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆదేశానుసారం గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం గ్రామంలో, సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు ఈకార్యక్రమంలో కాసారపు ప్రవీణ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఊట్కూరి సురేందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కోలకాని జలంధర్,...
Read More...
Local News 

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు సికింద్రాబాద్, జూన్ 16 (ప్రజామంటలు): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమితులైన  తెలంగాణ ఉద్యమకారుడు ఓయూ జాక్  నేత డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ ని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఐ ఎన్ టి యు సి 3194 ఆధ్వర్యంలో  కోఠి  లోని సెంట్రల్ యూనియన్ ఆఫీస్ లో...
Read More...
Local News 

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,      జగిత్యాల జూన్ 16 (ప్రజా మంటలు)  బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే అని జిల్లా ఎస్పీ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 18 మంది అర్జీదారులతో ఎస్పీ  స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ...
Read More...
Local News 

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత భీమదేవరపల్లి మే 16 (ప్రజామంటలు) : మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన కాశిరెడ్డి వసంత ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గ సభ్యురాలి పదవికై నామినేషన్ ఎన్నికల అధికారికి సోమవారం సమర్పించారు. గత సొసైటీ కార్యవర్గ సభ్యుడు కడారి ఆదామ్ పదవీకాలం పూర్తి కావడంతో, సొసైటీ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్...
Read More...
Local News 

ముల్కనూర్ సొసైటీలో నామినేషన్ల పర్వం

ముల్కనూర్ సొసైటీలో నామినేషన్ల పర్వం ఐదు కార్యవర్గ సభ్యుల స్థానాల భర్తీకై నామినేషన్ పత్రాలు స్వీకరణ
Read More...
Local News 

భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను సులభతరం చేస్తాయి

భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను సులభతరం చేస్తాయి --ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి   ఇబ్రహీంపట్నం జూన్16 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో ప్రొఫెసర్ "జయశంకర్ బడిబాట "లో భాగంగా  "FLN -LIP దినోత్సవం " ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు తయారుచేసిన భోధనాభ్యసన సామాగ్రి(TLM),  వివిధ తరగతులలో ఈ...
Read More...
Local News 

21 సంవత్సరాల అనంతరం ఇంటర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

21 సంవత్సరాల అనంతరం ఇంటర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం భీమదేవరపల్లి జూన్ 16 (ప్రజామంటలు) : మండలంలోని ఏ కె వి ఆర్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో 2002-2004 బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయసమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగు ఉపన్యాసుకులు శ్రీధర్ల కుమారస్వామి హాజరైనారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 21 సంవత్సరాల క్రితం ఇంటర్ విద్యను పూర్తి చేసి, వివిధ రంగాలలో స్థిరపడిన...
Read More...