27 వసంతాల ఆనందోత్సవం - స్నేహితుల అపురూప కలయిక
ఆనందోత్సవంతో పులకరించిన మిత్రబృందం
భీమదేవరపల్లి మే 16 (ప్రజామంటలు) :
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని జెడ్పిహెచ్ఎస్ బాల, బాలికల పాఠశాల 1997- 98 సంవత్సర 10 వ, తరగతి విద్యార్థులు సోమవారం నాడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 27 సంవత్సరాల అనంతరం విద్యార్థులందరూ ఒకే దగ్గరికి చేరడం ఆనాటి ఉపాధ్యాయులను సన్మానించుకొని నాడు పాఠశాలలో గడిపిన క్షణాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆనందంగా గడిపారు. వివిధ ప్రాంతాలలో, వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఆశీర్వాదం తీసుకొని తన్మయం పొందారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి, కిషన్ రెడ్డి, రాంరెడ్డి, సమ్మయ్య, కృష్ణమూర్తి, సుశీల, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జాగ్రత్త గా ఉండండి... ఎన్నో రకాల డిజిటల్ మోసాలు

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

నవదుర్గ పీఠ క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం
.jpg)
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు భూమి పూజ

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు
.jpg)
బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత
