27 వసంతాల ఆనందోత్సవం - స్నేహితుల అపురూప కలయిక
ఆనందోత్సవంతో పులకరించిన మిత్రబృందం
భీమదేవరపల్లి మే 16 (ప్రజామంటలు) :
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని జెడ్పిహెచ్ఎస్ బాల, బాలికల పాఠశాల 1997- 98 సంవత్సర 10 వ, తరగతి విద్యార్థులు సోమవారం నాడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 27 సంవత్సరాల అనంతరం విద్యార్థులందరూ ఒకే దగ్గరికి చేరడం ఆనాటి ఉపాధ్యాయులను సన్మానించుకొని నాడు పాఠశాలలో గడిపిన క్షణాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆనందంగా గడిపారు. వివిధ ప్రాంతాలలో, వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఆశీర్వాదం తీసుకొని తన్మయం పొందారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి, కిషన్ రెడ్డి, రాంరెడ్డి, సమ్మయ్య, కృష్ణమూర్తి, సుశీల, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
