ఎమ్మెల్సీ కవిత నవదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు

మళ్లీ కొత్త సీజన్ మొదలైంది రైతుభరోషా ఎక్కడ?

On
 ఎమ్మెల్సీ కవిత నవదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు

జగిత్యాలలోని నవాదుర్గ ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

సంప్రదాయబద్దంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు,ఎమ్మెల్సీ కవితలో ప్రత్యేక పూజలు చేయించారు.

అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. మా ఎంపీ దామోదర్ రావు ఎంపీ లాడ్స్ నుంచి రూ.90 లక్షలు ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చారు.. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ గారు మరో  రూ.10 లక్షలు ఇచ్చారను అన్నారు.

మళ్లీ కొత్త సీజన్ మొదలైంది రైతుభరోషా ఎక్కడ?

వానాకాలం పంట సీజన్ మొదలైంది.. రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురుచేసుతున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమేరైతు భరోసా ఇచ్చింది.. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చింది.. మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి

నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా. రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి

అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసింది.IMG-20250616-WA0006
 పింఛన్లు పెంచలేదు.. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసింది

హామీల అమలు పై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది

మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ గారిని విచారణ చేసింది. ఈ రోజు కేటీఆర్ గారిని ఏసీబీ విచారిస్తోంది

మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదు.. కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు

కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గం.మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం

మా పార్టీ లోపాలను సవరించుకుంటాం.. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం

Tags

More News...

Local News  Opinion 

జాగ్రత్త గా ఉండండి... ఎన్నో రకాల డిజిటల్ మోసాలు

జాగ్రత్త గా ఉండండి... ఎన్నో రకాల డిజిటల్ మోసాలు సికింద్రాబాద్,  జూన్ 16 (ప్రజా మంటలు):: ఇటీవల కొత్త తరహా డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సంజీవ్ కుమార్ పేర్కొన్నారుమీరు ఆర్డర్ చేయకుండానే మీకు ఆన్లైన్ లో ఆర్డర్ వచ్చిందని డెలివరీ బాయ్ వస్తే ఖచ్చితంగా  స్కాం అని గుర్తించండని తెలిపారు.మీకు ఎవరో...
Read More...
State News 

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్ సికింద్రాబాద్,  జూన్ 16 (ప్రజా మంటలు):: మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అస్వస్థత తో ఈరోజు సాయంత్రం బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రి లో అడ్మిట్ అయ్యారు. వైరల్ ఫివర్ తో  బాధపడుతున్న హరీష్ రావుకు  జనరల్  ఫిజిషియన్  సుదేశ్ పటేల్ నేతృత్వంలో వైద్యులు వార్డ్ లో చికిత్స ను అందిస్తున్నారు. కేటీఆర్...
Read More...
Local News  State News 

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి    రోగుల వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్ల పరిశీలన సికింద్రాబాద్, జూన్ 16 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సోమవారం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సందర్శించారు. ఈసందర్బంగా ఆసుపత్రిలోని పేషంట్లు చికిత్స పొందుతున్న వార్డులు, ఆసుపత్రి ఆవరణలోని ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర విభాగాలను కేంద్రమంత్రి సందర్శించి, అక్కడి...
Read More...
National  State News 

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ. సుదీర్ఘంగా 7 గంటలు విచారించిన ఏసీబి అధికారులు.. సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డ కేటీఆర్ హైదరాబాద్ జూన్ 16: ఈ - ఫార్ములా రేస్ కేసులో కెటిఆర్ ను దాదాపు 7 గంటలపాటు ఏసీబీ అధికారులు విచారించారు.బయటకు వచి కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో అధికారుల, సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్...
Read More...
Local News 

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్  తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ 

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్   తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్     కరీంనగర్ జూన్ 16 ( ప్రజా మంటలు) గంజాయికి బానిసైన ముగ్గురు యువకులు కస్టం లేకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒరిస్సాకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా కొత్తపల్లి ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తూ పట్టుకున్నట్లు సిఐ తెలిపారు.,  వేములవాడ మం". నాగయ్య పల్లికి చెందిన గుంటి నగేష్, కోనరావుపేట...
Read More...
Local News  State News 

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు సికింద్రాబాద్, జూన్ 16 ( ప్రజామంటలు) : నిర్మల్ జిల్లా బాసర - ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో  గోదావరి నది నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం పాలైన ఘటనపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆయన పిటిషన్ ను...
Read More...
Local News 

నవదుర్గ పీఠ  క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

నవదుర్గ పీఠ  క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత    జగిత్యాల జూన్ 16 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని  నవదుర్గ పీఠ క్షేత్రం రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  సంప్రదాయబద్దంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం కవితక్క  మీడియాతో మాట్లాడుతూ..  మా...
Read More...
Local News 

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం 

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం  గొల్లపల్లి జూన్ 16 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక లో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి సమావేశంలో  రైతులు పంట మార్పిడి చేయాలని మరియు శ్రావణ దృశ్య మాధ్యమాన్ని వినియోగించుకొని శాస్త్రవేత్త ల తో...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు  భూమి పూజ 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు  భూమి పూజ  గొల్లపల్లి జూన్ 16 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆదేశానుసారం గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం గ్రామంలో, సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు ఈకార్యక్రమంలో కాసారపు ప్రవీణ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఊట్కూరి సురేందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కోలకాని జలంధర్,...
Read More...
Local News 

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు సికింద్రాబాద్, జూన్ 16 (ప్రజామంటలు): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమితులైన  తెలంగాణ ఉద్యమకారుడు ఓయూ జాక్  నేత డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ ని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఐ ఎన్ టి యు సి 3194 ఆధ్వర్యంలో  కోఠి  లోని సెంట్రల్ యూనియన్ ఆఫీస్ లో...
Read More...
Local News 

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,      జగిత్యాల జూన్ 16 (ప్రజా మంటలు)  బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే అని జిల్లా ఎస్పీ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 18 మంది అర్జీదారులతో ఎస్పీ  స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ...
Read More...
Local News 

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత భీమదేవరపల్లి మే 16 (ప్రజామంటలు) : మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన కాశిరెడ్డి వసంత ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గ సభ్యురాలి పదవికై నామినేషన్ ఎన్నికల అధికారికి సోమవారం సమర్పించారు. గత సొసైటీ కార్యవర్గ సభ్యుడు కడారి ఆదామ్ పదవీకాలం పూర్తి కావడంతో, సొసైటీ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్...
Read More...