ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియామకమైన తుమ్మల నాగేశ్వరరావు కు పుష్పగుచ్చం అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

On
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియామకమైన తుమ్మల నాగేశ్వరరావు కు పుష్పగుచ్చం అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్


జగిత్యాల జూన్ 16 (ప్రజా మంటలు)

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి గా నియాకమైన  వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు ని వారి కార్యాలయం లో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .వెంట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  ఉన్నారు.

అనంతరం రాష్ట్రంలో  విత్తనాల విషయంలో నాణ్యత పాటించాలని సీడ్ కంపెనీ వారికి స్పష్టమైన  ఆదేశాలు ఇవ్వాలని కోరారు.జగిత్యాల రూరల్ మండలం లక్ష్మి పూర్ సీడ్ ప్రాసెస్ యూనిట్ మంజూరై చాలా సంవత్సరాలు గడుస్తుంది అని,సీడ్ ప్రాసెస్ యూనిట్ పాత బకాయిలు మంజూరు చేసి,సీడ్ ప్రాసెస్ యూనిట్ ను త్వరిత గతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని,సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరగా వ్యవసాయ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  తెలిపారు.

Tags

More News...

Local News 

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత భీమదేవరపల్లి మే 16 (ప్రజామంటలు) : మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన కాశిరెడ్డి వసంత ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గ సభ్యురాలి పదవికై నామినేషన్ ఎన్నికల అధికారికి సోమవారం సమర్పించారు. గత సొసైటీ కార్యవర్గ సభ్యుడు కడారి ఆదామ్ పదవీకాలం పూర్తి కావడంతో, సొసైటీ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్...
Read More...
Local News 

ముల్కనూర్ సొసైటీలో నామినేషన్ల పర్వం

ముల్కనూర్ సొసైటీలో నామినేషన్ల పర్వం ఐదు కార్యవర్గ సభ్యుల స్థానాల భర్తీకై నామినేషన్ పత్రాలు స్వీకరణ
Read More...
Local News 

భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను సులభతరం చేస్తాయి

భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను సులభతరం చేస్తాయి --ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి   ఇబ్రహీంపట్నం జూన్16 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో ప్రొఫెసర్ "జయశంకర్ బడిబాట "లో భాగంగా  "FLN -LIP దినోత్సవం " ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు తయారుచేసిన భోధనాభ్యసన సామాగ్రి(TLM),  వివిధ తరగతులలో ఈ...
Read More...
Local News 

21 సంవత్సరాల అనంతరం ఇంటర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

21 సంవత్సరాల అనంతరం ఇంటర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం భీమదేవరపల్లి జూన్ 16 (ప్రజామంటలు) : మండలంలోని ఏ కె వి ఆర్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో 2002-2004 బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయసమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగు ఉపన్యాసుకులు శ్రీధర్ల కుమారస్వామి హాజరైనారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 21 సంవత్సరాల క్రితం ఇంటర్ విద్యను పూర్తి చేసి, వివిధ రంగాలలో స్థిరపడిన...
Read More...
Local News 

27 వసంతాల ఆనందోత్సవం - స్నేహితుల అపురూప కలయిక

27 వసంతాల ఆనందోత్సవం - స్నేహితుల అపురూప కలయిక భీమదేవరపల్లి మే 16 (ప్రజామంటలు) : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని జెడ్పిహెచ్ఎస్ బాల, బాలికల పాఠశాల 1997- 98 సంవత్సర 10 వ, తరగతి విద్యార్థులు సోమవారం నాడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 27 సంవత్సరాల అనంతరం విద్యార్థులందరూ ఒకే దగ్గరికి చేరడం ఆనాటి ఉపాధ్యాయులను సన్మానించుకొని నాడు...
Read More...
Local News 

జాతీయ కౌన్సిల్ సభ ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యునిగా నవ తెలంగాణ రిపోర్టర్ చుంచు ఐలయ్య

 జాతీయ కౌన్సిల్ సభ ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యునిగా నవ తెలంగాణ రిపోర్టర్ చుంచు ఐలయ్య భీమదేవరపల్లి జూన్ 16 (ప్రజామంటలు) : నవతెలంగాణ విలేఖరి చుంచు ఐలయ్య ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఐఎఫ్ డబ్ల్యూజె ), అనుబంధ సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్( టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్రస్థాయి సమావేశం ఇటీవల హనుమకొండ లో జరిగింది. ఈ సమావేశంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్( ఐ ఎఫ్...
Read More...
Local News  State News 

ఎమ్మెల్సీ కవిత నవదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు

 ఎమ్మెల్సీ కవిత నవదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు జగిత్యాలలోని నవాదుర్గ ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సంప్రదాయబద్దంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు,ఎమ్మెల్సీ కవితలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. మా ఎంపీ దామోదర్ రావు ఎంపీ లాడ్స్ నుంచి రూ.90 లక్షలు ఆలయ అభివృద్ధి కోసం...
Read More...
Local News 

గాంధీలోని రోగుల సహాయకుల కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి

గాంధీలోని రోగుల సహాయకుల కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి సికింద్రాబాద్,  జూన్ 16 (ప్రజా మంటలు):: కేంద్ర మంత్రి  జి కిషన్ రెడ్డి  సోమవారం గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా జనహిత సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న రోగి సహాయకుల విశ్రాంతి కేంద్రం ను సందర్శించారు. వివిధ జిల్లాల నుండి చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కి వచ్చిన రోగి, అతడి సహాయకులకు జనహిత షెల్టర్...
Read More...
Local News 

ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి దాతృత్వం చాటుకున్న రిటైర్డ్ పిఈటి 

ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి దాతృత్వం చాటుకున్న రిటైర్డ్ పిఈటి  జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు)  ఎంబిబిఎస్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి దాతృత్వం చాటుకున్న జగిత్యాల కు చెందిన రిటైర్డ్ పి ఈ టి సూరజ్ శివ శంకర్. వివరాల్లోకి వెళితే హైదరాబాదులోని ఉస్మానియా లో 2024 విద్యా సంవత్సరం ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షలో ర్యాంక్ సాధించి ప్రస్తుతం రెండవ...
Read More...
Local News 

ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియామకమైన తుమ్మల నాగేశ్వరరావు కు పుష్పగుచ్చం అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియామకమైన తుమ్మల నాగేశ్వరరావు కు పుష్పగుచ్చం అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ జగిత్యాల జూన్ 16 (ప్రజా మంటలు) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి గా నియాకమైన  వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు ని వారి కార్యాలయం లో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .వెంట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  ఉన్నారు. అనంతరం రాష్ట్రంలో...
Read More...
Local News 

జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్  

జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్   జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)   జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ సంప్రదాయ హోటల్ హాల్లో   ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కొత్తపల్లి శ్రీనివాస్ , విశిష్ట అతిధి కముటాల రామ్మోహన్ , జగిత్యాల జిల్లా అధ్యక్షులు గాలి పెళ్లి నరసయ్య , ప్రధాన...
Read More...
Local News 

విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా మంత్రి అడ్డూరి 

విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా మంత్రి అడ్డూరి  జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు)విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు  గిరిజన సంక్షేమ మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని, గౌరవ ఐ ఎన్ టి యు సి  జిల్లా అధ్యక్షులు...
Read More...