డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు
(వనమాల గంగాధర్)
జగిత్యాల ఎప్రిల్ 24 (ప్రజా మంటలు):
ఇందిరమ్మ కమిటీల గురించి మరియు డబుల్ బెడ్రూంల క్రింద, గతంలో ఇచ్చిన స్థలం పోయిన వారి సమస్యలు పరిష్కరించి అర్హులైన వారి పేర్లను ఆన్లైన్ లో పెట్టడానికి సర్వే కూడా చేయడంలేదని, వెంటనే వీటిని గుర్తించి, ఆన్లైన్ లో పెట్టాలని మాజీ కౌన్సిలర్ హనుమాండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు..
ఇంకా, ఇందిరమ్మ ఇండ్లకు సంబందించి ప్రతి గ్రామాన, ప్రతి వార్డు యందు ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వచ్చిన వాటిని అధికారుల కమీటీ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క అర్హునికి లబ్దిచెంది విధంగా రూపకల్పన చేస్తే, జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి పట్టణంలో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ కమిటీ కూడ వేయలేదు. లబ్దిదారుల ఎంపిక ఏ విధంగా చెస్తారు? అని ఆమె ప్రశ్నించారు.
పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గంకు జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ ను ప్రత్యేక అధికారి గా నియమిస్తూ క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని చెప్పారు. కాని, ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో లబ్దిదారుల ఎంపికకు సంబందించిన వివరాలు సేకరించలేదు. వెంటనే ఇందిరమ్మ కమిటీలను వార్డు వారిగా నియమించి క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల పేర్లను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని జయశ్రీ కోరారు.
గతంలో కేటాయించిన. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించిన వారి భూములు తీసుకొన్నా ఇళ్లు కేటాయించలేదు
గతంలో రెండు పడుకల ఇండ్ల నిర్మాణం లో భాగంగా అంతకు ముందు ఇందిరమ్మ ఇంటి స్థలాలకు సంబందించిన దాదాపు " 1700 మంది " స్థలాలను తీసుకొని అ స్థలం లోనే ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ ఎవరి స్థలాలు కోల్పోయారు అన్న విషయం అధికారులు కూడ పూర్తి స్దాయి వివరాలు ఇవ్వలేక పోయారు. మాకు (కౌన్సిలర్ లకు) ఒక దాదాపు " 800 మంది " కి సంబందించిన లబ్దిదారుల వివరాలు ఇస్తే మేము కొంత మంది లబ్దిదారులను గుర్తించి అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళితే వాళ్ళను ఆన్లైన్ చేయించమన్నారు. మేము చేయించాము కాని కొంతమందికి తెలియక స్థలం కోల్పోయిన లబ్దిదారులు ఇంకా M.R.O ఆఫీస్ చూట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. online చేయించిన వారివి కూడ "ఎంక్వైరీ" చేసారు. కాని "డబుల్ బెడ్రూం" ఇండ్లు ఇవ్వలేదు. గతంలో గౌరవ M.LA గారు కూడ స్థలం కోల్పోయిన ప్రతి ఒక్క లబ్దిదారుడ కి "డబుల్ బెడ్రూం" మంజూరు చేస్తాం అన్నారు. కాబట్టి వెనువెంటనే మిగిలిన 700 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబందించి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని స్థలం కోల్పోయిన వారికి డబుల్ బెడ్రుం ఇండ్లు ఇచ్చిన పిదప మిగిలిన వాటికి కొత్తగా దరఖాస్తు చేసుకొన్న ఎంక్వైరీ పూర్తయిన లబ్బిదారుడికి ఇవ్వాలని ఆమె కోరారు..
నూక పెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబందించిన స్థలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ స్థలాలలో ఇప్పటికి ఇంకా పూర్తిస్థాయి ఇల్లు కట్టుకోలెక వదిలిన స్థలాలు మరియు కొంత మంది రేకులతో నిర్మాణం ఈ విధంగా రకరకాలుగా ఉన్న స్థలంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మోడల్ ఇంటినిర్మాణం' చేపట్టి ప్రతి ఒక్క లబ్దిదారుడికి అందేటట్లు గా ప్రభుత్వంకు లేఖ రాసి ప్రతి ఒక్కరి కళను నేరవేర్చే విధంగా చూడాలని హనుమండ్ల జయశ్రీ కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6టిప్పర్ల పట్టివేత కేసు నమోదు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు):
ధర్మపురి మండలం శివారులో మగ్గిడి ఆరెపల్లి గ్రామాల నుండి గోదావరి లోని ఇసుక అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న ఆరు టిప్పర్ల ను ధర్మపురి మండల తాహసిల్దార్ వారి సిబ్బందితో పట్టుకున్నామని తెలిపారు. టిప్పర్ల ను పోలీస్ స్టేషన్ కు తరలించగా ఆర్ఐ ఫిర్యాదు మేరకు టిప్పర్ల... గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం–హరిణ్య రెడ్డితో పెళ్లి వైరల్
హైదరాబాద్ నవంబర్ 27 (ప్రజా మంటలు):
ప్రసిద్ధ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఇంటివాడయ్యారు. ఈరోజు తెల్లవారుజామున తన ప్రియురాలు హరిణ్య రెడ్డి (Harinya Reddy)తో పవిత్రమైన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
హైదరాబాద్లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు... కవిత వ్యాఖ్యలతో యాదాద్రి భువనగిరి జిల్లా పొలిటికల్ బ్లాస్ట్
చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 27:
కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపుతో తెలంగాణలో రాజకీయ వేడి మండిపోతోంది.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కవిత అవుట్ బర్స్ట్ జిల్లాలో పెద్ద ఎత్తున హీట్ క్రియేట్ చేసింది.
జాగృతి నేతల రెచ్చిపోయిన చర్యలు
కవిత పిలుపు వెంటనే యాక్షన్కు దిగిన జాగృతి నాయకులు
చౌటుప్పల్ మండలం ... జగిత్యాల యావర్ రోడ్ విస్తరణకు సహకరించండి – సుదర్శన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్/జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో యావర్ రోడ్ విస్తరణ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతమవుతున్నాయి. రోడ్డు విస్తరణకు సంబంధించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమర్పించారు.
టిడిఆర్ విధానం ద్వారా రోడ్డు విస్తరణకు అవకాశాలు
2023లో జారీ చేసిన జిఓ ప్రకారం, రోడ్డు... జగిత్యాల కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సిఏ కోర్సుపై అవగాహన కార్యక్రమం
జగిత్యాల, నవంబర్ 27 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో పలు పాఠశాలలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు చార్టెడ్ అకౌంటెన్సీ (CA) కోర్సు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కరీంనగర్ శాఖ తరఫున ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు పాల్గొని విద్యార్థులకు... హైదరాబాద్లో ఉద్రిక్తత:డీజీపీ కార్యాలయం ముట్టడించిన భక్తులు
హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు):
హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. విధి నిర్వహణలో అయ్యప్ప మాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు అదనపు డీసీపీ శ్రీకాంత్ జారీ చేసిన మెమోపై పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు నిరసన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు... రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్ సత్యప్రసాద్
కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు
మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజా మంటలు):మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ, తూకం విధానం, 17% తేమ శాతం పరిశీలన, రైతులకు అందుబాటులో ఉంచిన వసతులపై... ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు :కలెక్టర్ సత్యప్రసాద్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు
కోరుట్ల/మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మేడిపల్లి మండల కేంద్రం, కొండాపూర్, కల్వకోట, కట్లకుంటతో పాటు కోరుట్ల మండలంలోని మోహన్రావుపేట గ్రామాల నామినేషన్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు.... శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో వైభవంగా శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభం
జగిత్యాల నవంబర్ 27 ( ప్రజా మంటలు)శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో గురువారం శ్రీ భక్త మార్కండేయ స్వామి, శ్రీ గాయత్రి అమ్మవారికి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, శ్రీ గురు దత్త జయంతి సందర్భంగా వారం రోజులపాటు జరిగే శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభించారు.
ఈ... అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి_ సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
కోరుట్ల నవంబర్ 27(ప్రజా మంటలు)అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను పాటించాలి అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి తెలిపారు.మొదటి విడతలో బాగంగా ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలు, వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభ కావడం జరిగిందని,... రాజ్యసభలో ‘Jai Hind – Vande Mataram’ నిషేధం… మమతా బెనర్జీ ఫైర్
న్యూఢిల్లీ నవంబర్ 27:రాజ్యసభ కార్యదర్శితనం జారీ చేసిన తాజా బులెటిన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. MPs తమ ప్రసంగం చివర Jai Hind, Vande Mataram, “Thanks / Thank you” వంటి పదాలు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నిర్ణయంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... రాజస్థాన్లో ఇండో-పాక్ సరిహద్దు అలర్ట్: పాకిస్తానీ వ్యక్తి అరెస్ట్
బార్మేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ అప్రమత్తతతో పట్టుబడిన ఇన్ట్రూడర్
న్యూ ఢిల్లీ/ బార్మేర్ నవంబర్ 27:
రాజస్థాన్లోని బార్మేర్ జిల్లా ఇండో-పాక్ సరిహద్దు వద్ద పాకిస్తాన్కు చెందిన ఒక వ్యక్తి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం స్థానికులు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని గమనించి, వెంటనే బీఎస్ఎఫ్కు సమాచారం ఇవ్వడంతో అతను... 