ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

On
ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

          సిరిసిల్ల రాజేంద్ర శర్మ
 జగిత్యాల ఏప్రిల్ 23 ( ప్రజా మంటలు)
ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలి అన్నారు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కొరకై లబ్ధిదారులు అర్హత  పరిశీలించుట శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ .


బుధవారం రోజున జిల్లా  కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా తో కలిసి పాల్గొ న్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  ప్రవేశ పెట్టబడిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కొరకై సొంత స్థలం కలిగి ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించుట కొరకై జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నలుగురిని  గెజిటెడ్  స్పెషల్ ఆఫీసర్ లను మండలాల వారిగా కమిటీలు   ఏర్పాట్లు చేసి పకడ్బందీ గా అవకతవకలు తావు లేకుండా కలెక్టర్  అధికారులకు సూచించారు. 
ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్న వారికి పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ ప్రొజెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం  హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నది

ఈ శిక్షణ కార్యక్రమంలో వచ్చిన అధికారులను ఉద్దేశించి రాష్ట్ర అధికారాలకు ఆదేశాల మరియు సూచనలు పాటిస్తూ ఆయా గ్రామంలోని ఇందిరమ్మ కమిటీల ద్వారా దరఖాస్తుల జాబితా లను పరిశీలిస్తూ ఇల్లు లేని నిరుపేదలకు గుర్తించ వలసిందిగా అధికారులను ఆదేశించారు .

ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను గుర్తించుటకు ఈ క్రింది విషయాలను గమనించవలసిందిగా అధికారులను సూచించారు .

సొంత ఆర్ సి సి ఇండ్లు కలిగి ఉండరాదు. 
2.5 ఎకరాల పైన వ్యవసాయ భూమి కలిగి ఉండరాదు,
సొంత కారు ఉండరాదు ,
కుటుంబ సభ్యుల కు ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండరాదు. 
వలస వెళ్లిన వారై ఉండరాదు ,
ఆదాయపు పన్ను చెల్లించిన వారై ఉండరాదు. 

ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులు తప్పనిసరిగా  (బి పిఎల్ ) దరిద్ర దిగువ రేఖ అయి ఉండాలి .


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్  మరియు రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎంపీడీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ సికింద్రాబాద్  మే 17 (ప్రజా మంటలు): గాంధీ ఆస్పత్రి ఆవరణలో మరో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీలో వెయిటింగ్ హాల్ సమీపంలో పడి ఉన్న దాదాపు 55-60 ఏళ్ల మహిళ మృతదేహాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్ బాడీ వద్ద ఎలాంటి...
Read More...
Local News 

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్ సికింద్రాబాద్ మే 17 (ప్రజా మంటలు):: తెలుగుదేశం పార్టీ బన్సీలాల్ పేట డివిజన్ నూతన అధ్యక్షుడిగా మునిగే సందీప్ కుమార్ ఎన్నికయ్యారు. టిడిపి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు  సనత్ నగర్ టిడిపి ఇన్‌చార్జ్ శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో తనను అధ్యక్షుడిగా నియమించినట్లు సందీప్ పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి పార్టీ...
Read More...
Local News 

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు హైదరాబాద్ మే 16 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో  పుణ్యశ్లోక లోకమాత రాణి  అహల్యబాయి హోల్కర్  300వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి కార్యశాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాష్ జి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు...
Read More...
Local News 

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి . రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)జగిత్యాల లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మంత్రి సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై కలెక్టర్లకు...
Read More...
Spiritual   State News 

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి    ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు  (రామకిష్టయ్య సంగనభట్ల...          9440595494)కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర  చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసంకు ముగింపు పలికి...
Read More...
Local News  State News 

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ. .(రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) అవిభక్త కరీంనగర్ జిల్లాలో తొలి తరం నక్సలైట్ నాయకులలో ముఖ్యులైన పండుగ నారాయణ సార్ మే 15న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.మూడు నెలలుగా కాలేయం అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో   జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి తెలంగాణ...
Read More...
Local News 

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు* *   తెలంగాణ విద్యాశాఖ పరిశీలకులు డి. దుర్గ ప్రసాద్ జగిత్యాల మే 16(ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యుల ద్వారా ఏక రూప దుస్తులను ప్రతి విద్యార్ధి కొలతల ప్రకారం మంచి నాణ్యతతో కుట్టించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు అన్నారు. జగిత్యాల అర్బన్...
Read More...
Local News 

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు *ఈరోజు వేడుకలు ప్రారంభం సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ  విశాల్ జాగరన్ వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు బీఎన్.శ్రీనివాస్ తెలిపారు.శుక్రవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా వైష్ణో  దేవి జాగరన్ మండల్ ఆధ్వర్యములో ప్రతి ఏటా వైభవంగా...
Read More...
Local News 

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ సికింద్రాబాద్ మే16 (ప్రజామంటలు): జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఎంటమాలాజీ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం న్యూ బోయిగూడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచుకోవద్దని, డెంగ్యూ దోమలతో కలుగు ప్రాణాంతకమైన జబ్బుల గురించి స్థానికులకు వివరించారు. ప్రతివారం ఒకరోజు డ్రై డేగా పాటించి ఇంటి పరిసరాల్లో ఉన్న నిల్వ నీటిని...
Read More...
Local News 

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద  చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద  చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు - భోలక్ పూర్ లో ఉచిత వైద్య శిభిరం సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ అందుకు అనుగుణంగా వైద్యం పొందాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు అన్నారు. శుక్రవారం జనహిత సేవా ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్, కిమ్స్...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం అభా ఐడి తో రోగుల రికార్డులు డిజిటల్ నమోదుపై అధ్యయనంస్కాన్ అండ్ షేర్ ద్వారా వేగవంతమైన ఓపి పై ఆరా... సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): ఆయుష్మాన్ భారత్(అభా) డిజిటల్ మిషన్ వర్క్ షాప్ లో భాగంగా, 18 రాష్ట్రాల నుండి ఆయా రాష్ట్రల  నోడల్ అధికారులు శుక్రవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.సికింద్రాబాద్ గాంధీ...
Read More...
Local News 

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం జగిత్యాల మే 16  (ప్రజా మంటలు)2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను SC/ST/BC/OC/MINORITY విద్యార్థిని విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ (ఉపకార వేతనములు) లకు దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ:31-05-2025. 2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి SC/ST/BC/OC/MINORITY విద్యార్థులు అన్ లైన్...
Read More...