పదవి విరమణ పొందిన ఉప్పరి మదన్ మోహన్ రావు కు సన్మానం
గొల్లపల్లి ఎప్రిల్ 112 (ప్రజా మంటలు)
గొల్లపల్లి మండలం లోని చిలువ్వకోడూర్ డా,పశుసంవర్ధక శాఖ సబ్ సెంటర్ లో గత 7 సంవత్సరాలుగా వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఉప్పరి మధుమోహన రావు మార్చి 31 న ఉద్యోగ పదవి విరమణ సందర్బంగా చిల్వకోడూరు సబ్ సెంటర్ లో వీడ్కోలు సభ నిర్వహించారు.
ముఖ్య అతిధి జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్(వెటర్నరీ) డా.భోనగిరి నరేష్ హాజరు అయ్యారు సభను ఉద్దెశించి,ప్రసంగించారు
మాజీ సర్పంచ్ కందుకూరి రవీందర్ తన ప్రసంగం లో మధుమోహన్ సేవలను గుర్తు చేసుకుంటూ బావోద్వేగం కి లోనై కంట తడి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ స్టేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డా.బద్దం రాజేందర్ రెడ్డి
జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు డా.మనీషా పటేల్ , వివిధ మండలాల వెటర్నరీ డాక్టర్స్ డా.రవీందర్,, డా.తిరుపతి గౌడ్, డా.రామకృష్ణ, డా. శ్రీప్రియ,మరియు టి ఎన్ జి వి ఎ ప్రెసిడెంట్ పూర్ణ చందర్ జిల్లా టి ఎన్ జి ఓ ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి
గొల్లపల్లి మండల సిబ్బంది ఇక్బాల్,సంధ్య, రవీందర్,నరహరి, నర్సయ్య, నిశాంత్, శంకరమ్మ, శ్రీనివాస్, కమలాకర్ వివిధ మండలాల పారా వెటర్నరీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల ప్రదర్శనలు

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు
