రాయికల్ మం రామాజీపేట గ్రామంలో బిజెపి ఆవిర్భావ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా .బోగ శ్రావణి
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
రాయికల్ ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)
మండలంలోని రామాజీపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు "గావ్ చలో బస్తీ చలో" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి గ్రామంలో రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు గ్రామంలోని పార్టీ జెండా ఆవిష్కరించి గ్రామంలోని సీనియర్ నాయకులను మరియు కుల సంఘాల నాయకులను కలిసి సీనియర్ నాయకులను మరియు ఎమర్జెన్సీ టైం మరియు కర సేవాలో పాల్గొన్న నాయకులను సన్మానించడం జరిగింది. గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.
అనంతరం గ్రామంలోని స్థానిక నాయకులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామంలో పలు సమస్యల గురించి తెలుసుకొని గ్రామ ప్రజలతో చర్చించి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించడం జరిగింది.
గ్రామంలో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మంచినీటి సరస్సు వద్ద స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, మండల ప్రధాన కార్యదర్శి తీపి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ ముత్యంరెడ్డి, ఉపాధ్యక్షులు కోల శంకర్, సాయి రాజు, నరేందర్,రాజు, వట్టిమల శీను, బంటి, కంటే భూమేష్, ఎనుగంటి నాగరాజు, ఇద్ధం గంగారెడ్డి, ఆర్మూరు నరేందర్ మరియు గ్రామ నాయకులు మండల పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం
