డబ్బ గ్రామం లో ఎంపీ నిధులతో హైమాక్స్ లైట్,
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 11( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ గారి నిధుల నుండి మంజూరైనా 1,50,000 లక్షయాభై వేల నిధులతో ఇబ్రహీంపట్నం మండలం డబ్బ గ్రామం లో ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్ ను బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాచకొండ యాదగిరి గారు ప్రారంభించడం జరిగింది, రాచకొండ యాదగిరి మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ లో నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ గారి నిధుల నుండి వివిధ గ్రామలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయాని ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో రానున్న స్థానిక ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ అన్ని స్థానలను బీజేపీ కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తునట్టు చెప్పుకోవడం విడురంగ ఉందని కాంగ్రెస్ ప్రభుత్వ నికి చిత్త శుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలి అన్నారు
ప్రజల కోసం మాట్లాడని బి ఆర్ ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు గారికి ప్రతిపక్ష హోదాలో కూర్చునే హర్హత లేదని 10 సంవత్సరలు ప్రజలను మాయమాటలు చెప్పారని ప్రజలు ఆ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పారని రానున్న రోజులో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ బీజేపీ కి అండగా ఉండి బీజేపీ కి ఒకసారి అవకాశం ఇవ్వాలని అన్నారు,
ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి నిజామాబాదు పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదశివ్, బీజేపీ జిల్లా నాయకులు డాక్టర్ వెంకట్ రెడ్డి, నాయకులు శ్రీధర్ రెడ్డి, రణధీర్, వెంకటేష్, చారి, సంజీవ్, నరేష్, మల్లేష్, మహేష్, ప్రవీణ్, వంశీ, రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాలొగొన్నారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం
