విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న

మల్లాడి శ్యాంసుందర్ రెడ్డి కి ఘన నివాళులు

On
విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న

హాజరైన సత్యం సీడ్స్ భాగస్వాములు

*ఘన నివాళులు*

 

* మల్లాడి శ్యాంసుందర్ రెడ్డి దశదినకర్మకు హాజరైన పెద్ది స్వప్న  నర్సంపేట :

నర్సంపేట ఏప్రిల్ 10 (ప్రజామంటలు) :

ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయుడు మల్లాడి శ్యామ్ సుందర్ రెడ్డి దశదినకర్మకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న హాజరై ఘన నివాళులు అర్పించారు. ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజ నిర్దేశకులుగా మార్చిన ఘనత గురువు శ్యాంసుందర్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, కొమ్మాల దేవస్థానం మాజీ అధ్యక్షులు లింగారెడ్డి, సత్యం సీడ్స్ అధినేతలు మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కర్రు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  Spiritual  

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు (రామ కిష్టయ్య సంగన భట్ల.) సుప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్ర మైన ధర్మపురిలో, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, ఆది వారం నరసింహ జయంతి ఉత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన ఆది వారం, ఉదయాత్ పూర్వం నుండి, దేవస్థానంలోని ప్రధానాలయాలలో, శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నరసింహ...
Read More...
Local News 

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం గొల్లపల్లి మే 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని బిబి రాజు పల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన కీర్తిశేషులు రాసమల్ల తిరుపతి ఐదు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో  అతని సహచర ఉద్యోగులు మరియు రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శులు శ్రీ వేముల ప్రకాష్,గందే రామయ్య జోగినిపల్లి సత్యనారాయణ రావు, ఏం సత్యనారాయణ రావు...
Read More...
Local News 

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల  ప్రదర్శనలు

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల  ప్రదర్శనలు -సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.  జగిత్యాల మే 10 (ప్రజా మంటలు): వృద్ధుల సంరక్షణ చట్టం పై అన్నివర్గాల్లో అవగాహన కల్పించేందుకు గోడ పోస్టర్లను,కరపత్రాలను రూపొందించి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అతికించి ప్రదర్శిస్తున్నామని   తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు.శనివారం...
Read More...
Local News  State News 

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు సికింద్రాబాద్  మే 11 (ప్రజా మంటలు): ఫుట్ పాత్ నిరాశయులను ప్రభుత్వం ఆదుకోవాలని పద్మారావు నగర్ లోని స్కై ఫౌండేషన్ ఆర్గనైజర్స్  కోరారు. తమ 276 వ అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఆదివారం తమ వాహనంలో వెళ్లి సిటీలోని పలు ప్రధాన రహదారుల ఫుట్ పాతులపై నివసిస్తున్న నిరాశ్రయులకు అన్నదానాన్ని నిర్వహించారు. మండుతున్న ఎండలో అలమటిస్తున్న...
Read More...
Local News 

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్ 

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్  సికింద్రాబాద్ మే 11 (ప్రజా మంటలు):   బోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఆదివారం మాతృ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్కూల్ కు చెందిన చిన్నారి విద్యార్థుల మాతృమూర్తులను ఆహ్వానించి,  వారికి పాటలు, ఆటల పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు.  మాతృమూర్తులందరికీ మెమెంటోళ్లు అందజేసి, ఘనంగా సత్కరించారు  స్కూల్
Read More...
Local News 

గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు.. సికింద్రాబాద్ మే 10 (ప్రజామంటలు): దాయాది దేశం పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ద పరిస్థితుల నేపధ్యంలో సికింద్రాబాద్‌గాంధీ హస్పిటల్, గాంధీ మెడికల్‌కాలేజీల భవనాలపై శనివారం రెడ్‌క్రాస్‌సింబల్‌లను ఏర్పాటు చేశారు. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ద సమయంలో ఆస్పత్రులపై దాడులకు పాల్పడకూడదనే నిబంధన ఉంది. ఈమేరకు గాను  అందుకు ఆయా భవనాలను ఆస్పత్రులుగా గుర్తించేందుకు ఆసుపత్రుల బిల్డింగ్ ల...
Read More...
Local News 

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ 

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ    గొల్లపల్లి మే 10 (ప్రజా మంటలు): పహల్గాంలో అమాయక భారతీయుల కాల్చి చంపిన  పాకిస్తాన్ తీవ్రవాదుల చేసిన సంఘటనకు ప్రతికారంగాఆపరేషన్ సింధూర్ లో భాగంగా  పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలపై దాడులు జరుపుతున్న మన భారత వీర సైనికులు మద్దతుగా సంఘీభావ ర్యాలీ  బస్సు స్టాండ్ వద్ద నుండి  అంబేద్కర్ విగ్రహం వరకు అందులో...
Read More...
Local News 

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్                                                           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే10(ప్రజా మంటలు)మాజీ మంత్రి వర్యులు ఆదర్శప్రాయులు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు  5వవర్ధంతి సందర్భంగా జగిత్యాల పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం లోవారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  రాజకీయ నాయకునిగా,వ్యక్తి గా చాలా గొప్ప వ్యక్తి...
Read More...
Local News 

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు                                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 10( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులోని కోదండ రామాలయంలో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ గెలవాలని భారత సైన్యానికి భగవంతుడు శక్తిని  ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావఈ...
Read More...
Local News 

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల మే 10(ప్రజా మంటలు)అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన  సనుగుల తిరుపతి ఇటీవల కరెంటు షాక్ తో మరణించగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 50 వేల చెక్కును, 4 లక్షల 50 వేల బాండ్ ను వారి కుటుంబ సభ్యులకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో...
Read More...
Local News 

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ .                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 10 : (ప్రజా మంటలు) జమ్మూ కాశ్మీర్ పహెల్గాం లో పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు 26 మంది అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన అనంతరం మన భారత వీర జవాన్లు ఆపరేషన్ సింధూర్  పేరుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు చేస్తున్న వీరోచిత...
Read More...
Local News 

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు 

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు                                  జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు)పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కాగా శుక్రవారం నవగ్రహ హోమారంభం, ధ్వజారోహణము ,గో దూలికా సమయమున  స్వామి వారి కళ్యాణం నిర్వహించారు.  అగ్ని ప్రతిష్ట, హవనము, బలిహరణం కార్యక్రమం నిర్వహించారు....
Read More...