Kasireddy Adireddy
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు...
Read More...
Local News 

జేఏసీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణ పోరు యాత్ర

జేఏసీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణ పోరు యాత్ర భీమదేవరపల్లి ఏప్రిల్ 21 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సహకారంతో డ్రగ్స్ నివారణ పోరు యాత్ర నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పాల్గొని...
Read More...
Local News 

ముల్కనూర్ సొసైటీ సభ్యుల పిల్లలకు ప్రోత్సాహక బహుమతులు

ముల్కనూర్ సొసైటీ సభ్యుల పిల్లలకు ప్రోత్సాహక బహుమతులు   భీమదేవరపల్లి (ప్రజామంటలు) ఏప్రిల్ 20 :  ములుకనూరు సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సొసైటి లిమిటెడ్ సంఘ సభ్యుల పిల్లలకు ఆదివారం సంఘ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఎంసెట్ - 2024 మొదటి సంవత్సరము...
Read More...
Local News 

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
Read More...
Local News 

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది - ముల్కనూర్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి
Read More...
Local News 

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న హాజరైన సత్యం సీడ్స్ భాగస్వాములు
Read More...
Local News 

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు, యాదవ సంఘం డైరెక్టర్ మర్రి దేవరాజ్
Read More...
Local News 

జైశ్రీరామ్ నినాదాలతో చిన్నారి

జైశ్రీరామ్ నినాదాలతో చిన్నారి భీమదేవరపల్లి (ప్రజామంటలు) ఏప్రిల్ 7 : శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కల్యాణం అనంతరం సీతారాముల శోభాయాత్రలో ముల్కనూర్ గ్రామానికి చెందిన ఓ చిన్నారి కాషాయ జెండా ఎత్తి జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం పలువురిని ఆకర్షించింది. కాగా ముల్కనూరు హనుమాన్...
Read More...
Local News 

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర భీమదేవరపల్లి మార్చ్ 7 (ప్రజామంటలు)  :   శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి శోభాయాత్ర ముల్కనూర్ లో శ్రీ సాంబమూర్తి దేవాలయం నుండి బస్టాండ్ వరకు కన్నుల పండువగా కొనసాగుతుంది. ముల్కనూర్ హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. జైశ్రీరామ్ నినాదాలతో వీధులన్నీ
Read More...
Local News 

సభ సక్సెస్ అయ్యేనా ??

సభ సక్సెస్ అయ్యేనా ?? కోర్టును ఆశ్రయించనున్న బి.ఆర్.ఎస్ నేతలు
Read More...
Local News 

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం భీమదేవరపల్లి ఏప్రిల్ 7 (ప్రజామంటలు) : భారతరత్న "మాజీ‌ ప్రధాని‌" పి.వి.నరసింహారావు స్వస్థలం వంగర గ్రామ కైలాస కల్యాణి క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను నిర్వహించారు. బ్రహ్మశ్రీ వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

ఒకే వేదికపై గురు శిష్యుల సన్మానం

ఒకే వేదికపై గురు శిష్యుల సన్మానం భీమదేవరపల్లి మార్చి 29 (ప్రజామంటలు) : ఉమ్మడి వరంగల్ జిల్లా SLTA వారు నిర్వహించిన విశ్వవసు ఉగాది వేడుకల్లో భాగంగా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా M సునీతా రాణి (PGHM, ZPHS కొత్తకొండ, MEO భీమదేవరపల్లి), అలాగే ఈ ప్రధానోపాధ్యాయురాలి శిష్యురాలైన B...
Read More...

About The Author