అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల వినియోగ వ్యతిరేక ప్రతిజ్ఞ.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) :
అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా కేంద్రంలోని ఎస్.ఎస్.ఎస్.ఎం డిజి స్కూల్లో బుధవారం విద్యార్థులచే మత్తు పదార్థాలను వినియోగించనని, అమ్మడం కానీ, కొనడం కానీ చేయనని అట్టి పదార్థాలను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రవాణా విషయంలోనూ పాల్గొనను అని ఇంటర్నెట్ వినియోగాన్ని వ్యక్తిగతానికి, సమాజ హితానికి మాత్రమే ఉపయోగిస్తానని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.
ఒకవేళ తన దృష్టికి మత్తు పదార్థాలు వాడుతున్న వారి సమాచారం తెలిస్తే ఫిర్యాదు చేస్తానని, అంతేకాకుండా ఇంటర్నెట్ అశ్లీల, అసభ్యకరమైన విషయాలకు దూరంగా ఉంటానని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తానని, వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉంటానని, అదేవిధంగా ఇతరుల రక్షణ పట్ల తోడుగా ఉంటానని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సఖి అవగాహనా కార్యక్రమం

హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన

ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.... తలసాని విమర్శించే స్థాయి మీది కాదు

జగిత్యాలలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ 3 ద్విచక్ర వాహనాలు, వెండి ఆభరణాలు స్వాదీనం

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామస్వామి కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

గాంధీలో అత్యాధునిక వైద్య పద్దతులతో రోగులకు మరిన్ని సేవలు

సీఎం రేవంత్ రెడ్డితో కోట నీలిమా భేటి

తుకారం గేట్ లో విరబూసిన బ్రహ్మాకమలం

పెండింగ్ పనులన్నీ సత్వరమే పూర్తి చేయండి..

గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన
.jpg)