ఊరూర జోరందుకున్న వ్యవసాయ పనులు
వేలేరు జూన్ 12 (ప్రజామంటలు) :
మృగశిర కార్తె మొదలయ్యి మూడు రోజులు అవుతుంది వర్షపు జల్లులు కురియగానే రైతు ఆనందం వెల్లువిరుస్తుంది కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది అదే నకలి విత్తనస సమస్య రైతులు ఆందోళన చెంది సమస్య పలు రకాల విత్తనాలు అందుబాటులో ఉండగా ఏ విత్తనాన్ని కొనుగోలు చేయాలి ఏ సంస్థను నమ్మాలి ఏది ఎంత దిగుబడి వస్తుంది నాణ్యమైన విత్తనాలు ఏవి మరి వీటిని ఎంచుకోవాలి అనే ప్రశ్నలకు సమాధానమే లేకుంట పోయింది. రైతే రాజు అన్న పదంలో రైతు మాత్రమే మిగులుతుండు మరి రాజు ఎక్కడ. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే. పండించిన పంటలకు గిట్టుబాటు ధర అవసరం. రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసే సంస్థలు అవసరం. వీటిని క్రోడీకరించవలసిన వారు ఎవరు. అయినప్పటికీని రైతు తన వంతు సాహసం చేసి ఏదో ఒక విత్తనాన్ని ఎంచుకొని నాటి పంట తీయడానికి ఆరు కాలాలు కష్టపడుతుంటాడు పంటను మార్కెట్లలోకి తీసుకెళ్లి లాభం వచ్చిన రాకున్నా దళారులకు అప్పజెప్పి ఇంటిదారి పడతాడు. ఇవన్నీ ఇలా ఉండగా.. వారి వంతు సహాయంగా విత్తనవిక్రయదారులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే అమ్మవలసిందిగా కోరుచున్నారు ఇది హర్షనీయం.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష
.jpeg)
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు
.jpeg)
విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు..
.jpg)
ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు - టీపీసీసీ ప్రెసిడెంట్ తో కోట నీలిమ భేటి
