ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.
గాంధీ ఆసుపత్రిలో అందుబాటులోకి 500 టాయిలెట్స్
సికింద్రాబాద్ జూర్ 11 (ప్రజామంటలు) :
గత కొంతకాలంగా గాంధీ ఆసుపత్రి లో ప్రధాన సమస్యగా ఉన్న పేషంట్లు, వారి సహాయకుల టాయిలెట్స్ సమస్య ఎట్టకేలకు తీరింది. ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్ పేషంట్ వార్డుల్లో పునర్నిర్మాణం చేసిన టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజకుమారి తెలిపారు.
ఆసుపత్రి ఆవరణలో మురుగు వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరీ చేసిందన్నారు. ఆసుపత్రి ఐపీ బ్లాక్ లో సుమారు 500 టాయిలెట్స్ రోగులు, రోగి సహాయకులు, సిబ్బందికి అందుబాటులోకి వచ్చాయని, వీటి శుభ్రత, కాపాడుకోవడంలో సిబ్బందితో పాటు వాటిని వినియోగించే రోగులు, వారి సహాయకులపై ఉందన్నారు. టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచుకోవాలని ఇది అందరి బాధ్యత అని భావించాలన్నారు. కార్యక్రమంలో టీజీఎమ్ఎస్ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్ సునీత బాయి, డీఈ శ్యామ్ లాల్, ఏఈ జగదీశ్ ప్రసాద్, భీమన్న, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు
.jpeg)
విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు..
.jpg)
ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు - టీపీసీసీ ప్రెసిడెంట్ తో కోట నీలిమ భేటి

శ్రీ సరస్వతి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

హైదరాబాద్ మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహంలో వసతి సౌకర్యం -హరి ఆశోక్ కుమార్

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి పూల మొక్క అందజేత

అమ్మ మాట అంగన్వాడి బాట సిడిపిఓ వీరలక్ష్మి ఆధ్వర్యంలో
.jpg)
మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు పోలీస్ పాఠశాల_అవగాహన కార్యక్రమము జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
