ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.
గాంధీ ఆసుపత్రిలో అందుబాటులోకి 500 టాయిలెట్స్
సికింద్రాబాద్ జూర్ 11 (ప్రజామంటలు) :
గత కొంతకాలంగా గాంధీ ఆసుపత్రి లో ప్రధాన సమస్యగా ఉన్న పేషంట్లు, వారి సహాయకుల టాయిలెట్స్ సమస్య ఎట్టకేలకు తీరింది. ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్ పేషంట్ వార్డుల్లో పునర్నిర్మాణం చేసిన టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజకుమారి తెలిపారు.
ఆసుపత్రి ఆవరణలో మురుగు వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరీ చేసిందన్నారు. ఆసుపత్రి ఐపీ బ్లాక్ లో సుమారు 500 టాయిలెట్స్ రోగులు, రోగి సహాయకులు, సిబ్బందికి అందుబాటులోకి వచ్చాయని, వీటి శుభ్రత, కాపాడుకోవడంలో సిబ్బందితో పాటు వాటిని వినియోగించే రోగులు, వారి సహాయకులపై ఉందన్నారు. టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచుకోవాలని ఇది అందరి బాధ్యత అని భావించాలన్నారు. కార్యక్రమంలో టీజీఎమ్ఎస్ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్ సునీత బాయి, డీఈ శ్యామ్ లాల్, ఏఈ జగదీశ్ ప్రసాద్, భీమన్న, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
