విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి
జగిత్యాల జూన్ 12
విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్లు సంజయ్ కుమార్ ను వినతి పత్రం ద్వారా కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.
విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ టీవీ వైర్లు కట్టి కేబుల్ ప్రసారాలను ఇంటింటికి అందజేస్తున్న కేబుల్ ఆపరేటర్ల నుండి విద్యుత్ శాఖ వారు గ్రామ పంచాయతీస్థాయిలో 15 రూపాయలు ,మున్సిపాలిటీ పరిధిలో 20 రూపాయలు ప్రతి నెల కరెంటు బిల్లులతో వసూలు చేస్తున్నారని అన్నారు .విద్యుత్ స్తంభాల ఫీజు రద్దుచేసి తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు . సొంత పెట్టుబడితో గత 30 సంవత్సరాలుగా కేబుల్ టీవీ నిర్వహించుకుంటున్నామని అన్నారు.
ప్రభుత్వం మీద ఆధారపడకుండా జీవనం కొనసాగిస్తున్నామని కాగా కొందరు విద్యుత్ శాఖ అధికారులు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ టీవీ వ్యవస్థ లేకుండా చేసి పేద ప్రజల వినోదాన్ని తాకట్టు పెట్టేలా వ్యవహరించడం సరికాదని ఈ చర్యల వల్ల ఆపరేటర్ల జీవనోపాధి కోల్పోవడమే కాకుండా పేద ప్రజలకు వినోదం భారమవుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఆపరేటర్ల సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించాలని అధికారులకు సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
