విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి 

On
విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి 


జగిత్యాల జూన్ 12 

విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్లు సంజయ్ కుమార్ ను వినతి పత్రం ద్వారా కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.

విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ టీవీ వైర్లు కట్టి కేబుల్ ప్రసారాలను ఇంటింటికి అందజేస్తున్న కేబుల్ ఆపరేటర్ల నుండి విద్యుత్ శాఖ వారు గ్రామ పంచాయతీస్థాయిలో 15 రూపాయలు ,మున్సిపాలిటీ పరిధిలో 20 రూపాయలు ప్రతి నెల కరెంటు బిల్లులతో వసూలు చేస్తున్నారని అన్నారు .విద్యుత్ స్తంభాల ఫీజు రద్దుచేసి తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు . సొంత పెట్టుబడితో గత 30 సంవత్సరాలుగా కేబుల్ టీవీ నిర్వహించుకుంటున్నామని అన్నారు.

ప్రభుత్వం మీద ఆధారపడకుండా జీవనం కొనసాగిస్తున్నామని కాగా కొందరు విద్యుత్ శాఖ అధికారులు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ టీవీ వ్యవస్థ లేకుండా చేసి పేద ప్రజల వినోదాన్ని తాకట్టు పెట్టేలా వ్యవహరించడం సరికాదని ఈ చర్యల వల్ల ఆపరేటర్ల జీవనోపాధి కోల్పోవడమే కాకుండా పేద ప్రజలకు వినోదం భారమవుతుందని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఆపరేటర్ల సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించాలని అధికారులకు సూచించారు.

Tags

More News...

Local News 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు. 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు.  సికింద్రాబాద్, జూలై 30 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ లోని న్యూ బోలక్ పూర్ మెయిన్ రోడ్డు పైన పాత లారీ ధర్మకాంట సమీపములో ఇటీవల విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ నిమిత్తము రోడ్డును తవ్వారు. పని  ముగిసిన తర్వాత అక్కడి మట్టి రాళ్లను తీసి వేయకుండ.. అక్కడే...
Read More...
Local News 

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం    ధర్మపురి జూలై 30 ( ప్రజా మంటలు) పట్టణ మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ని ఆహ్వానించిన మున్నూరు కాపు సంఘ సభ్యులు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ...
Read More...
Local News 

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు             జగిత్యాల జులై 30 ( ప్రజా మంటలు )                                   గురు వారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం మరియు శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో హుండీలు లెక్కింపజరిగింది రెండు హుండీలా ఆదాయం 59240/- రూపాయలు. ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు, కార్యనిర్వాహణాధికారి, ప్రధాన అర్చకులు శ్రీ రంజిత్ కుమార్ ఆచార్యులు. అర్చకులు...
Read More...
Local News 

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి  బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బీర్పూర్ జూలై 29 (ప్రజా మంటలు) పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.       మంగళవారం  రోజున బీర్పూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల...
Read More...
Local News 

హెచ్ టి సర్వీసుల మంజూరుకు  సింగిల్  విండో వ్యవస్థ 

హెచ్ టి సర్వీసుల మంజూరుకు  సింగిల్  విండో వ్యవస్థ  జగిత్యాల జూలై 29(ప్రజా మంటలు) వినియోగదారుల హెచ్ టి. 11 KV , 33 KV ఆ పై వోల్టేజి  సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి   సింగిల్  విండో వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని   జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం   స్పష్టం చేశారు .  హెచ్ టి. 11 KV , 33 KV,...
Read More...
Local News 

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు) ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల  జగిత్యాల 60 వసంతాల వేడుకలకు రాబోతున్న తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్    శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల ....
Read More...
Local News  Crime 

రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత 

రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత  (అంకం భూమయ్య)  గొల్లపల్లి జూలై 29 (ప్రజామంటలు): ధర్మపురి మండలం రాయపట్నం శివారు లో  ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్ ,పోలీస్ సిబ్బంది తో వాహనాలు తనిఖీ చేస్తుండగా యువకుడు అనుమానస్పదంగా కనిపించగా, ఆ  వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద నిషేధిత 130 గ్రాముల గంజాయి స్వాధీనం. చేసుకున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు...
Read More...
Local News  Spiritual  

ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు సికింద్రాబాద్, జులై 29 (ప్రజామంటలు): మంగళవారం బన్సిలాల్ పేట్ డివిజన్ పరిధిలోని మెట్ల బావి దగ్గర ఉన్న అతి పురాతనమైన మహిమగల శ్రీ ఎర్ర పోచమ్మ ఆలయంలో ఆలయ మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నాగుల పంచమి ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో శివలింగానికి శ్రీ ఎర్ర పోచమ్మ అమ్మవారి విగ్రహాలకు...
Read More...
Local News  Crime 

మైనర్ బాలికపై   అత్యాచారం  కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

మైనర్ బాలికపై   అత్యాచారం  కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష   5000 రూపాయల జరిమానా - నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు - జిల్లా ఎస్పి అశోక్ కుమార్ (అంకం భూమయ్య) గొల్లపల్లి జూలై 29 (ప్రజా మంటలు): ధర్మపురి  సర్కిల్ పరిదిలోని చెందిన మైనర్ బాలికను నిందితుడు సంపంగి మహేష్  27సం, వ్యక్తి ప్రేమిస్తునాని పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు...
Read More...
Local News 

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం 

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం    (అంకం భూమయ్య) గొల్లపల్లి జూలై 29 (ప్రజామంటలు):  గొల్లపల్లి మండలం లోని చిల్వకోడూరు గ్రామం లో గౌడ సొసైటీ 4,ఎకరాలభూమిలో 6000 ఈత,ఖర్జూర మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రామ్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై జమీల్, ఏపీవో వేణు ,టిఏ రాజేందర్ ఎఫ్ఏ పాషా, గౌడ సొసైటీ అధ్యక్షుడు తాండ్ర చెన్నయ్య , ఎక్సైజ్...
Read More...
Local News 

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి విద్యార్థులకు ఆహార పదార్థాలు సమయానికి అందించాలి.- మారేడ్పల్లి గర్ల్స్ హైస్కూల్ ను సందర్శించిన కలెక్టర్ హరిచందన సికింద్రాబాద్, జూలై 29(ప్రజామంటలు) :   విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత ఉపాధ్యాయులను  ఆదేశించారు.మంగళవారం సికింద్రాబాద్ మారేడుపల్లి లోని  ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను  ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా
Read More...
Local News 

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ఇబ్రహీంపట్నం జూలై 29 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట, డబ్బా,వర్షకొండ, కోమటి కొండాపూర్, ఎర్దoడి, ములరాంపూర్,బర్తిపూర్, వేములకుర్తి, యమపూర్, తిమ్మాపూర్, గోధుర్,ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్లి 42,04,872/- నలపై రెండు లక్షల నాలుగు వేళ ఎనిమిది వందల డెబ్భై రెండు రూపాయలను, 42 కళ్యాణ లక్ష్మీ చెక్కులను గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు అందించిన...
Read More...