తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*
ప్రైవేట్ స్కూల్ టీచర్లను బెదిరించిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు!
ప్రభుత్వ టీచర్ vs ప్రైవేట్ స్కూల్: ఎర్రబెల్లిలో వివాదం"
భీమదేవరపల్లి/వేలేరు, జూన్ 13 (ప్రజామంటలు):
మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో ఓ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు ప్రైవేట్ పాఠశాల టీచర్లను బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సును ఆపి, ఫోటోలు తీసి "ఉన్నతాధికారులకు పంపిస్తాను" అని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ప్రభుత్వ స్కూల్ టీచర్ల పిల్లలే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. అలాంటప్పుడు మేం ప్రైవేట్ స్కూల్ ఎంచుకుంటే తప్పేంటి?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సదరు ఉపాధ్యాయురాలు తన పిల్లల్ని ఏ పాఠశాలలో చదివిస్తోంది అనే వివరాలు వెల్లడి చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై స్పందించిన ట్రస్మా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ –"ప్రభుత్వ ఉపాధ్యాయురాలుకు నిజంగా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం ఉంటే, తమ పిల్లలను కూడా అక్కడే చదివించాలి. తామేమో పట్టణాలలో కార్పొరేట్ పాఠశాలలో పిల్లలను చదివించుకుంటూ, గ్రామాల్లో ప్రైవేట్ టీచర్లను బెదిరించడం అన్యాయం" అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన
.jpg)
కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి
.jpeg)
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా కుంకుమ పూజలు

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)