తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*
ప్రైవేట్ స్కూల్ టీచర్లను బెదిరించిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు!
ప్రభుత్వ టీచర్ vs ప్రైవేట్ స్కూల్: ఎర్రబెల్లిలో వివాదం"
భీమదేవరపల్లి/వేలేరు, జూన్ 13 (ప్రజామంటలు):
మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో ఓ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు ప్రైవేట్ పాఠశాల టీచర్లను బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సును ఆపి, ఫోటోలు తీసి "ఉన్నతాధికారులకు పంపిస్తాను" అని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ప్రభుత్వ స్కూల్ టీచర్ల పిల్లలే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. అలాంటప్పుడు మేం ప్రైవేట్ స్కూల్ ఎంచుకుంటే తప్పేంటి?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సదరు ఉపాధ్యాయురాలు తన పిల్లల్ని ఏ పాఠశాలలో చదివిస్తోంది అనే వివరాలు వెల్లడి చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై స్పందించిన ట్రస్మా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ –"ప్రభుత్వ ఉపాధ్యాయురాలుకు నిజంగా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం ఉంటే, తమ పిల్లలను కూడా అక్కడే చదివించాలి. తామేమో పట్టణాలలో కార్పొరేట్ పాఠశాలలో పిల్లలను చదివించుకుంటూ, గ్రామాల్లో ప్రైవేట్ టీచర్లను బెదిరించడం అన్యాయం" అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
