ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
జగిత్యాల జూన్ 11( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా ముగిశాయి. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశక, కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
అనంతరం వేణుగోపాల ఆచార్య భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలయాలు సాంప్రదాయాల సక్రమంగా కొనసాగించినట్లయితే వైభవోపేతంగా కొనసాగుతాయని ఈ విధంగా కొనసాగుతున్న వాట్లలో షిరిడి సాయి మందిరం ఒకటని అన్నారు.
అనంతరం విచ్చేసిన భక్తులకు వేణుగోపాల ఆచార్య చేతుల మీదుగా ప్రసాద వితరణ, ఆశీర్వచన అక్షితలు అందజేశారు.
కార్యక్రమంలో వైదిక క్రతువులు, బ్రహ్మశ్రీ తీగుళ్ల విశు శర్మ , ఆలయ అర్చకులు వేణుమాధవాచార్య, నిర్వహించారు. ఈనాటి కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మారకైలాసం గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రామ్ కిషన్ రావు,టి రవిచంద్ర,మారుతీ రావు, మానల కిషన్, పురుషోత్తం రావు,వి, రాజన్న,సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష
.jpeg)
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు
.jpeg)
విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు..
.jpg)
ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు - టీపీసీసీ ప్రెసిడెంట్ తో కోట నీలిమ భేటి

శ్రీ సరస్వతి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

హైదరాబాద్ మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహంలో వసతి సౌకర్యం -హరి ఆశోక్ కుమార్

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి పూల మొక్క అందజేత

అమ్మ మాట అంగన్వాడి బాట సిడిపిఓ వీరలక్ష్మి ఆధ్వర్యంలో
.jpg)