అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 13 ( ప్రజా మంటలు)
పట్టణ 9వ వార్డు లో 11 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
మాట్లాడుతూ
జగిత్యాల పట్టణం లో నాణ్యతతో కూడిన పనులు జరుగుతున్నాయనీ
20 ఏండ్ల నుండి నిరుపయోగంగా ఉన్న ధరూర్ క్యాంప్ వాటర్ ట్యాంక్ ను ఉపయోగం లోకి తీసుకువచ్చాం అన్నారు.
36 కోట్ల తో అమృత్ కార్యక్రమం లో భాగంగా తాగు నీటి పనులు జరుగుతున్నాయి
హనుమాన్ వాడ ,పోచమ్మ వాడ ,శంకులపల్లి నీటి కొరత కు నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడతాం
ప్రజల సహకారం తో పట్టణం అభివృద్ధి సాధ్యం అన్నారు
ముఖ్యమంత్రి నీ కోరగానే 70 కోట్ల నిధులు జగిత్యాల పట్టణానికి మంజూరు చేశారన్నారు.
50 కోట్లు పట్టణానికి 20 కోట్లు విలీన ప్రాంతాలకు రాయికల్ కు 15 కోట్లు మంజూరు.
50కోట్ల పనులు ఏ ఏ పనులు కు కేటాయించాలి జీవో లో స్పష్టం చేశారనీ గుర్తు చేశారు.
మౌలిక సదుపాయాలు కల్పనలు నిధులు ఉపయోగించుకోవాలని జీవో లో పేర్కొనడం జరిగిందన్నారు.
యావర్ రోడ్డు విస్తరణ కు కోరగానే నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి గతం లోనే చెప్పడం జరిగిందన్నారు.
ప్రశ్నించడం కాదు పని చేయటం ముఖ్యం అన్నారు.
జగిత్యాల అభివృద్ధి కి అధికారుల బాధ్యత కూడా ఉండాలన్నారు.
లే అవుట్ లు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టరాదు అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, డి ఈ నాగేశ్వర్,సాగర్ రావు,సత్యం రావు,రఘుపతి బ్రహ్మాండభేరినరేష్,బాలే శంకర్,మున్సిపల్ సిబ్బంది,మాజీ కౌన్సిలర్ లు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
