లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్
కొట్టుకుంటే ఒకరు గెలుస్తారు... రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు”
వేలేరు జూన్ 12 (ప్రజామంటలు) :
“లోక్ అదాలత్ కోర్టు కాదు... రాజీ ద్వారా న్యాయం”, “కొట్టుకుంటే ఒకరు గెలుస్తారు... రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు” అంటూ ప్రజలకు వినూత్నంగా సందేశం ఇచ్చింది వేలేరు పోలీస్ శాఖ.
ఈ నెల 14న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా, ప్రజలు – ముఖ్యంగా కేసులున్న కక్షిదారులు – ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.తేలికపాటి కేసులు, సామాజిక తగాదాలు, కుటుంబ వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకుండా రాజీ ద్వారా శాశ్వత పరిష్కారాన్ని సాధించవచ్చని తెలిపారు.
ఈ లోక్ అదాలత్లో రాజీ పర్చగలిగే కేసులు:
క్రిమినల్ కంపౌండబుల్ కేసులు
సివిల్ తగాదాలు
ఆస్తి విభజన, కుటుంబ నిర్వహణ కేసులు
రోడ్డు ప్రమాద పరిహార కేసులు
చిన్నచిన్న దొంగతనాలు
వైవాహిక వివాదాలు
డ్రంక్ అండ్ డ్రైవ్
బ్యాంకు రికవరీలు
టెలిఫోన్, విద్యుత్ బిల్లుల తగాదాలు
చెక్ బౌన్స్ కేసుల
“రాజీ మార్గం... రాజమార్గం” అంటూ, ఇద్దరూ గెలిచే మార్గమే రాజీ మార్గమని, చిన్నపాటి విషయాల్లో కక్షలు పెంచుకోకుండా శాంతి పూర్వకంగా పరిష్కారానికి వస్తే న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని ఎస్సై వేలేరు స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
