అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల వినియోగ వ్యతిరేక ప్రతిజ్ఞ.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) :
అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా కేంద్రంలోని ఎస్.ఎస్.ఎస్.ఎం డిజి స్కూల్లో బుధవారం విద్యార్థులచే మత్తు పదార్థాలను వినియోగించనని, అమ్మడం కానీ, కొనడం కానీ చేయనని అట్టి పదార్థాలను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రవాణా విషయంలోనూ పాల్గొనను అని ఇంటర్నెట్ వినియోగాన్ని వ్యక్తిగతానికి, సమాజ హితానికి మాత్రమే ఉపయోగిస్తానని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.
ఒకవేళ తన దృష్టికి మత్తు పదార్థాలు వాడుతున్న వారి సమాచారం తెలిస్తే ఫిర్యాదు చేస్తానని, అంతేకాకుండా ఇంటర్నెట్ అశ్లీల, అసభ్యకరమైన విషయాలకు దూరంగా ఉంటానని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తానని, వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉంటానని, అదేవిధంగా ఇతరుల రక్షణ పట్ల తోడుగా ఉంటానని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాయపడినవారిని ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్
.jpeg)
మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
.jpg)