గాంధీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్గాంధీ ఆసుపత్రిలో బుధవారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్డా. వాణి మెయిన్ బిల్డింగ్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సూపరింటెండెంట్డా. కె. సునీల్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవిశేఖర్ రావు, సి.ఎస్ ఆర్ఎంవో డా. శేషాద్రి, మేనేజర్ వెంకటరమణ, శివరామిరెడ్డి,విభాగాధిపతులు, ఆర్ఎంవోలు, నర్సింగ్సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
గాంధీ మెడికల్ కాలేజీలో....
గాంధీ మెడికల్ కాలేజీ లో బుధవారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే ఇందిరా మెయిన్ బిల్డింగ్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ రవిశేఖర రావు, డా. రాజారాం, ఏవో సుబ్బారావు, హెచ్ఓడీ లు డా.రమాదేవి డా. కోటేశ్వరి, డాక్టర్ సుధారాణి, ఆఫీస్ సిబ్బంది,ఎంపిహెచ్ఓ వేణుగోపాల్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
