జీవో 9 స్టే పై బిసి నాయకులతో కల్వకుంట్ల కవిత చర్చలు

On
జీవో 9 స్టే పై బిసి నాయకులతో కల్వకుంట్ల కవిత చర్చలు

 హైదరాబాద్ అక్టోబర్ 11:

హైకోర్టు జీవో 9 పై స్టే విధించడంతో ఏర్పడ్డ పరిస్థిల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కొరకు,తెలంగాణ జాగృతి బీసీ నాయకులు, యూపీఎఫ్ నాయకులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, శుక్రవారం రోజున సమావేశం అయ్యారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, జీవో 9 పై హైకోర్టు స్టే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గెజిట్ జారీ చేయడం, బీసీ రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహం, ఉద్యమ కార్యాచరణ సహా పలు అంశాలపై చర్చించారు.

IMG-20251011-WA0007

తెలంగాణ జాగృతిలో బీసీ నాయకుడు రామ్ కోటి చేరిక*

ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి తెలంగాణ జాగృతి లో చేరారు

బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రామ్ కోటి తో పాటు 350 మందికి పైగా కార్యకర్తలకు కండువాలు కప్పి జాగృతి లోకి ఆహ్వానించారు

జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది... అదే విధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది.ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు రూ. 2500 నెలకు ఇస్తామంటూ మోసం చేసినందుకు మనం కొట్లాడాలని కల్వకుంట్ల కవిత అన్నారు.

ప్రసవం కోసం ఆస్పత్రులకు వెళ్లిన మహిళలకు గతంలో కేసీఆర్ కిట్ వచ్చేది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బంద్ అయింది.. అడబిడ్డలకు కిట్ ల సాధన కోసం ప్రభుత్వం పై కొట్లాడాలి.పేదింటి బిడ్డ పెళ్లికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వలేదు. దాని కోసం మనం కొట్లాడాలని కోరారు.

ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటూ గద్దెనెక్కి కనీసం ఒక్క ఉద్యోగం ఇయ్యలేని పరిస్థితి. దాని కోసం కొట్లాడాలి. ముఖ్యంగా బీసీ బిల్లు తెస్తామని తేనందుకు మనం కొట్లాడాలి. జాగృతి అంటేనే పోరాటాల జెండా.. జాగృతి అంటేనే విప్లవాల జెండా. ఒక్కటి కాదు రెండు కాదు  అన్ని అంశాలపైన ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిద్దామణి అన్నారు.

కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.  రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

Local News 

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం 

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం  కురుమ స్మశాన వాటికను కాపాడుతాం   -రాష్ర్ట కురుమ సంఘ ప్రెసిడెంట్ యెగ్గె మల్లేశం సికింద్రాబాద్‌, అక్టోబర్‌ 11(ప్రజామంటలు): బన్సీలాల్‌పేటలోని 1965 గజాల విస్తీర్ణంలో ఉన్న కురుమల స్మశానం వాటిక స్థలాన్ని భూబకాసులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్థానిక కురుమ సంఘం నాయకులు ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన ఈ స్థలం కురుమల హక్కుగా పూర్వం నుండి...
Read More...
Local News 

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 11( ప్రజా మంటలు)  పట్టణములోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయం లో  పట్టణానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యనికి అధిక...
Read More...
Local News 

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  విద్యార్థి గమ్య

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  విద్యార్థి గమ్య    జగిత్యాల అక్టోబర్ 11 (ప్రజా మంటలు) రూరల్ మండలం చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య అండర్ 17 బాలికల జగిత్యాల జిల్లా వాలీబాల్ జట్టుకు ఎంపికైనది మరియు గౌతమ్ బాలుర వాలీబాల్ జట్టుకు స్టాండ్ బై గా ఎంపికైనాడని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లతా దేవి శనివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు...
Read More...
National 

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి 👮‍♂️ పోలీసులకు ప్రత్యేక శిక్షణ అవసరం న్యూ ఢిల్లీ అక్టోబర్ 11: భారతదేశం ప్రధాన న్యాయమూర్తి (CJI) భూషణ్ రామకృష్ణ గవాయి గారు, డిజిటల్ యుగంలో బాలికల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం, టెక్నాలజీ అనేక ప్రయోజనాలు కలిగించినప్పటికీ, బాలికలపై దాడులు, లైంగిక వేధింపులు, ఆన్‌లైన్ శోషణ వంటి అనేక ప్రమాదాలకు కారణమవుతోంది....
Read More...
Local News 

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోతుల బెడద నివారణ పై దృష్టి కేంద్రీకరించాలి..
Read More...
National  International  

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ న్యూ ఢిల్లీ అక్టోబర్ 11: మహిళా జర్నలిస్టులను మినహాయించిన ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి పత్రికాసమవేశంలో ప్రమేయం లేదని MEA ఖండించింది ఈ సంఘటనను "భారతదేశంలోని అత్యంత సమర్థులైన కొంతమంది మహిళలకు అవమానం"గా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అభివర్ణించారు భారత్ ను సందర్శిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి శుక్రవారం...
Read More...
Local News 

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ అక్టోబర్ 11 (ప్రజా మంటలు):కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి 350 మంది అనుచరులతో కలిసి శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి...
Read More...
State News 

పేదింటి విద్యార్థిని చదువుకు తెలంగాణ జాగృతి అండ

పేదింటి విద్యార్థిని చదువుకు తెలంగాణ జాగృతి అండ హైదరాబాద్ అక్టోబర్ 11 (ప్రజా మంటలు):పేదింటి విశ్వకర్మ కార్మిక కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా నిలిచింది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన శామీర్ పేట నరేంద్రాచారి, స్వప్న దంపతుల కుమార్తె ఆశ్రిత మల్లారెడ్డి టెక్నికల్ క్యాంపస్ లో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించారు. రెక్కల కష్టంపై బతికే నరేంద్రాచారి హఠాన్మరణం...
Read More...
Local News  State News 

జీవో 9 స్టే పై బిసి నాయకులతో కల్వకుంట్ల కవిత చర్చలు

జీవో 9 స్టే పై బిసి నాయకులతో కల్వకుంట్ల కవిత చర్చలు   హైదరాబాద్ అక్టోబర్ 11: హైకోర్టు జీవో 9 పై స్టే విధించడంతో ఏర్పడ్డ పరిస్థిల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కొరకు,తెలంగాణ జాగృతి బీసీ నాయకులు, యూపీఎఫ్ నాయకులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, శుక్రవారం రోజున సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, జీవో 9 పై హైకోర్టు స్టే,...
Read More...
Local News  Crime 

అల్వాల్ పీఎస్ పరిధిలో అడ్వకేట్ పై దాడి 

అల్వాల్ పీఎస్ పరిధిలో అడ్వకేట్ పై దాడి  సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజా మంటలు): అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాది పై కొంతమంది దుండగులు శుక్రవారం రోజున,విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.హస్మత్ పెట్ సర్వే నెంబరు 1 వద్ద ఛత్రిగడ్డ స్థలంలో ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన తో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.గుర్తు తెలియని దుండగులు,కొందరు మహిళలు పరుగులు పెట్టిస్తూ విచక్షణ...
Read More...
Local News 

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.  

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.   కోరుట్ల అక్టోబర్ 10 (ప్రజా మంటలు): 35 నుంచి 40 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలో పని  చేసి ఉద్యోగ విరమణ పొంది చివరి అంకం లో ఉన్న పెన్షనర్లకు  రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని  తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్  ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. శుక్రవారం కోరుట్ల...
Read More...
Spiritual   State News 

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు (రామ కిష్టయ్య సంగన భట్ల) తెలుగు సాంస్కృతిక సంప్రదాయంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో మేల్కొలిపి, వేదపురాణ జ్ఞానాన్ని సులభమైన భాషలో సమాజానికి చేరవేసిన ఆధునిక యుగ ధర్మబోధకులలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అగ్రగణ్యులు. ఆయన వచన జ్యోతి కోట్లాది మంది భక్తుల హృదయాలను ప్రకాశింప జేస్తూ, వేదాంత బోధనలకు ప్రజా ప్రాచుర్యాన్ని కలిగించిన మహనీయుడిగా నిలిచారు....
Read More...