ముదిరాజ్ భవన్ లో ఘనంగా అలాయ్–బలాయ్
దసరా సమ్మేళనంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
సికింద్రాబాద్, అక్టోబర్ 6 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ న్యూ బోయగూడాలోని ముదిరాజ్ భవన్లో అలాయ్ బలాయ్–దసరా సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ, ఐపీఎస్, ఐఏఎస్ వంటి ఉన్నత పదవులు సాధించిన ముదిరాజ్ సమాజానికి చెందిన ప్రతిభావంతులను మాజీ గవర్నర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో కాసాని వీరేష్ ముదిరాజ్, జాతీయ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి సిహెచ్. వెంకటేష్ ముదిరాజ్, సదానంద ముదిరాజ్, పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్, గోవిందు రాములు, గొడుగు ఆంజనేయులు ముదిరాజ్, దివాకర్ ముదిరాజ్, శారదా ముదిరాజ్, మాలతి ముదిరాజ్, యుద్ధవీర్ ముదిరాజ్, నీలం శ్రీనివాస్ ముదిరాజ్, మంద శ్రీనివాస్ ముదిరాజ్, కేసరి మహేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు ముదిరాజ్ సమాజ అభివృద్ధి కోసం ఐక్యంగా కృషి చేయాలని, యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
