శ్రీరాం పూర్ లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కల్వకుంట్ల కవిత
ప్రగతి స్టేడియంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
శ్రీరాంపూర్ (మంచిర్యాల) సెప్టెంబర్ 23 ప్రజా మంటలు):
ఇంత వర్షం పడినా కూడా పెద్ద ఎత్తున వచ్చిన ఆడబిడ్డలకు స్వాగతంఇంటి ఆడబిడ్డ మాదిరిగా నన్ను ఆహ్వానించిన శ్రీరాంపూర్ ప్రజలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో మనం బతుకమ్మ ఎత్తుకొని జై తెలంగాణ అని నినాదాలు చేశాం.బతుకమ్మ చేసిన, బోనాలు చేసిన జై తెలంగాణ నినాదం ఇచ్చాం. ఉద్యమంలో బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత ఆ విధంగా ఉండేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసింది. తెలంగాణ తల్లి చేతిలో ఎన్నో ఏళ్లుగా బతుకమ్మను పెట్టుకున్నాం. వందల ఏళ్లుగా బతుకమ్మ పండుగ ఉంది. అలాంటి బతుకమ్మను ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి నుంచి వేరు చేసింది.అటువంటి వాళ్లు చేసే బతుకమ్మ కార్యక్రమాలకు మనం పోవాలంట అని విమర్శించారు.
అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఆడబిడ్డలంతా గమనించాలని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
