వర్షకొండలో తల్లిపాల వార్షికోత్సవం,
ఇబ్రహీంపట్నం ఆగస్టు 06 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో అంగన్వాడి సెంటర్లలో బుధవారం రోజున తల్లిపాల వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది, పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు తాగించాలి, ముర్రుపాలు త్రాగడం వల్ల పుట్టిన బిడ్డకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కావున పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లిపాలను త్రాగించాలి, తల్లిపాలు వార్షికోత్సవంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, ఆరు నెలల పాపలకు అన్న ప్రసన్నం చెయ్యడం జరిగింది,
మొర్రు పాలు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడమైనది అని హెల్త్ సూపర్వైజర్ హేమలత తెలిపారు, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఎం ఎల్ హెచ్ పి గణేష్, ఏఎన్ఎం భవాని, ఆశలు వినోద, సుప్రియ, ప్రమీల, వనిత, అంగన్వాడి టీచర్స్ చిన్న గంగు, త్రివేణి, పద్మావతి, నీలిమ, గర్భిణీలు మరియు బాలింతలు పాల్గొన్నారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రో జయశంకర్ కు బార్ అసోసియేషన్ నివాళి

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్ తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

పెగడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు
