ఇది బీసీల  ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

On
ఇది బీసీల  ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని  దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ ఆగస్ట్ 04:

బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందనీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మేర, 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ తో ఈరోజు నుండి 72గంటల పాటు దీక్ష చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

ముందుగా అనుకున్నట్లే ఈరోజు ఉదయం 10.30 లకు కవిత, ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో దీక్ష ప్రారంభించారు.

ఈసందర్భంగా అక్కడ చేరిన వేలాదిమంది అభిమానులను, కార్యకర్తలను, బిసి నాయకులను, కుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, సబ్బండవర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ వచ్చాక అనేక పనులు చేసుకున్నాము. తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలనీ అన్నారు.

సమాజంలో సగం జనాభా బీసీలు ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వెంటపడుతున్నాం. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారు

సావిత్రిభాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డే గా ప్రకటించారు.జ్యోతిభా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై పెట్టింది. ఈ రోజు జరిగేది బీసీల 
ఆత్మగౌరవ పోరాటంIMG_20250804_131608

ముస్లిం 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు ఆపెడతామని  కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి.ముస్లింలకు 10శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం.

బీజేపీ అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం.బీజేపీ కేంద్ర ప్రభుత్వం,గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాము

ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశాము. ఆంధ్రా వాళ్ళ కంటే మీరు పాపం అయ్యారా...?

తెలంగాణలో ధర్నా చౌక్ లు ఓపెన్ చేశామని సీఎం ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారు.తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 72గంటలు దీక్ష చేయడానికి 
ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి.బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా ఏకంకావాలి

రెండు ఏళ్లనుంచి ఊర్లల్లో సర్పంచులు,ఎంపీటీసీలు ఉన్నారా.బీసీలకు హక్కులు వచ్చాకే స్థానికసంస్థల ఎన్నికలు జరపాలి

బీసీ రిజర్వేషన్ల కోసం తమిళనాడులో 9 సంవత్సరాలు స్థానికసంస్థల ఎన్నికలు జరగలేదు. తమిళనాడు పట్టుపట్టడంతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యంఅయ్యాయి. తెలంగాణ జాగృతి ఎప్పుడూ శాంతియుతంగానే దీక్షలు చేసింది.72 గంటలు పర్మిషన్ ఇవ్వకుండా నన్ను తీసుకువెళ్లి పోలీసు స్టేషన్ లో పెట్టినా,హాస్పిటల్ లో పెట్టినా,ఇంటి దగ్గర పెట్టినా అక్కడే దీక్ష చేస్తాను

రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్ల సాధనకోసం బీసీలు ఏకం కావాలి. 72గంటల నిరాహారదీక్షకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కవిత

బీసీ రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత నిరాహారదీక్ష. బీసీల హక్కులు సాధించేవరకు 72గంటల దీక్షను కొనసాగిస్తాను

హాస్పిటల్ తీసుకెళితే హాస్పిటల్లో.. ఇంటికి తీసుకెళితే ఇంట్లో దీక్ష చేస్తాను.బీసీల హక్కులు సాధించేవరకు దీక్ష విరమించను.బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ లో సైతం దీక్షకు దిగుతాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే.నాది రాజకీయ పోరాటం కాదు.. బీసీల  ఆత్మగౌరవ పోరాటం.గాంధీ చెప్పిన అహింసా మార్గంలోనే 42శాతం రిజర్వేషన్లు సాధిస్తాం*

కేంద్రంపై నెపాన్ని నెట్టి కాంగ్రెస్ చేతులు దులుపుకోచాలని చూస్తుంది.రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని బీజేపీ చెప్తుంది.

 

బీసీ, ముస్లిం రిజర్వేషన్లు వేర్వేరుగా ఉండాలి

కేంద్రంలో ఉన్న బీజేపీ సంతకాలు పెట్టడం లేదని బీసీలను కాంగ్రెస్ మోసం చేయవద్దు.బీసీలకు హక్కులు వచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.

ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించాలి

Tags

More News...

Local News 

రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు

రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు అద్దెకు ఉన్నవారిపై దాష్టీకం..బలవంతంగా గెంటివేత    బ్యాంకు దురాగాతాలపై జాతీయ మానవ హక్కుల కమిషను, రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు సికింద్రాబాద్, ఆగస్ట్ 05 (ప్రజామంటలు) : ఐడీఎఫ్ సీ  బ్యాంకు తమకు బాకీ ఉన్న గృహ రుణాన్ని వసూళు చేసేందుకుగాను ఓనర్ తీసుకున్న రుణంతో సంబందం లేని  ఇంట్లో కిరాయికి ఉన్న వారిపై తమ...
Read More...
Local News  State News 

జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం అవసరం  మెరుగైన సమాజం కోసం కలసి పని చేయాలన్న సీపీ సీవీ ఆనంద్   సున్నితమైన అంశాల వార్తా ప్రసారంలో సంయమనం పాటించాలని సూచన  సికింద్రాబాద్, ఆగస్ట్ 05 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ బిగ్ టీవీ జర్నలిస్ట్ నర్సింగ్ రావును అన్యాయంగా నిర్బందించడంతో పాటు ఛోటా న్యూస్ యాప్ పైన కేసును...
Read More...
Local News 

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్ సికింద్రాబాద్, ఆగస్ట్ 05 (ప్రజా మంటలు ): బన్సీలాల్ పేట డివిజన్ ఐడీహెచ్ కాలనీలోని పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్ ఆకతాయిలకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోయారు. కొందరు కమ్యూనిటీ హాల్ లో మద్యం తాగుతున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందన్నారు. కొందరు తమ వస్తువులను అందులోనే  స్టోరేజ్ చేస్తున్నారన్నారు.అధికారులు స్పందించి, కమ్యూనిటీ హాల్ లోని...
Read More...
Local News 

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి  ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి  ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం    -మెట్ పల్లి ఆగస్టు 5 ( ప్రజా మంటలు) మానవాళి మనుగడకు భూగ్రహంపై ఉష్ణ తాపం తగ్గించడానికి, కర్బన ఉద్గారాలు నివారించి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పర్యావరణ హితమైన సోలార్ ఇంధన ఉత్పత్తి వైపు విద్యుత్ వినియోగదారులు దృష్టి పెట్టాలని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి.సుదర్శనం ఉద్బోధించారు. మెటుపల్లి లో సోలార్ ఇంధన...
Read More...
Local News 

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ 

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్     జగిత్యాల ఆగస్టు 5 (ప్రజా మంటలు) టౌన్ హాల్లో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ఉత్సవం కార్యక్రమంలో విద్యార్థినిలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రక్షాబంధన్ ఒకరిని ఒకరు కట్టు కొని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా వచ్చినటువంటి  మౌనిక సుంకర మాట్లాడుతూ హిందూవులు మహిళలు అమ్మాయిలు మన...
Read More...
Local News 

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్  ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్  ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు జగిత్యాల 5 ( ప్రజా మంటలు)  తెలంగాణ భవన్లో హరీష్ రావు  కాలేశ్వరం ప్రాజెక్టు పై లైవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్ చేస్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయని అనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్ర తో కరెంట్ కట్ చేసిన జగిత్యాల...
Read More...
Local News 

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన మేడిపల్లి ఆగస్టు 5 (ప్రజా మంటలు) ఉద్యాన శాఖ, జగిత్యాల  వారి ఆధ్వర్యంలో మేడిపల్లి మండలంలోని మన్నెగూడెం  రైతు వేదికలో  రైతులకు ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలు - పథకాలపై  అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమశాఖ అధికారి   జి. 4700...
Read More...
Filmi News  State News 

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్ ఫిష్ వెంకట్ ఫ్యామిలీ మెంబర్స్ ను పరామర్శించిన సోను సూద్    అన్ని విధాల ఆదుకుంటానని హామీ.. సికింద్రాబాద్ ఆగస్ట్ 04 (ప్రజామంటలు):   ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని  బాలీవుడ్ నటుడు సోను సూద్ పరామర్శించారు. సోమవారం అడ్డగుట్ట లోని ఆయన నివాసానికి వెళ్ళిన సోను సూద్ ఆయన వారి...
Read More...
Local News 

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్                  జగిత్యాల ఆగస్టు 4 (ప్రజా మంటలు)           ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను   అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  జగిత్యాల ఆగస్ట్ 4 ( ప్రజా మంటలు)జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 19 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత...
Read More...
National  State News 

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు హైదరాబాద్ ఆగస్ట్ 04: ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సంఘీభావంగా, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనువడు అర్జున్ చౌతాలా హాజరై,మద్దతు తెలిపారు. భారత జాతీయ లోక్ దళ్ నేత అర్జున్ సింగ్  మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సలాం.ఒక వ్యక్తి, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత పోరాటం చేయడం లేదు. ఒక...
Read More...
National  State News 

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరం నివేదికపై స్పందన - కేసీఆర్ కు ఏమి కాదు హైదరాబాద్ ఆగస్ట్ 04: హైకోర్టు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీసులను అడిగితే పోలీసులు 8వ తేదీ నుంచి దీక్ష చేసుకోమన్నారు. జాగృతి క్రమశిక్షణ గల సంస్థ.. కోర్టు ఆదేశలను ధిక్కరించదు.. కోర్టుల పట్ల నాకు గౌరవం ఉంది.కోర్టు ఆదేశాలను గౌరవించి దీక్షను ఇంతటితో...
Read More...