ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి జాడే లేదు..
బీటలు వారిన శిలాఫలకం, ఊడిన గ్రానైట్ రాళ్ళు..
సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజామంటలు) :
తెలంగాణ రెండోదశ ఉద్యమానికి ఊపిరిలూదిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గాంధీ ఆసుపత్రి పాలనయంత్రాంగం వైద్యాధికారులు మరిచారు. ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ కు వెళ్ళే గేట్ వద్దే ఉన్న జయశంకర్ విగ్రహం వద్ద ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. విగ్రహం ముందు నుంచే ఆఫీసులకు వెళ్ళే అధికారులు కనీసం ఆయన విగ్రహానికి పూలమాలలు కూడ వేయకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సర్ జయంతిని తెలంగాణ అంతా ఓ పండుగలా జరుపుకుంటే గాంధీలో కనీసం ఆసుపత్రి పాలన యంత్రాంగం, టీజీజీడీఏ సంఘ ప్రతినిధులు పట్టించుకోపవడం ఏమిటని వారు అన్నారు. ఇక ఆచార్య జయశంకర్ సార్ విగ్రహం శిలా ఫలకం బీటలు వారగా, విగ్రహం చుట్టు ఉన్న గ్రానైట్ రాళ్ళు ఊడి, కిందికి జారాయి. అటు విగ్రహంపై నిర్లక్ష్యం చూపుతున్న అధికారులు,కనీసం జయంతి రోజున ఆయన విగ్రహానికి పూలమాలలు వేయకపోవడం.... తెలంగాణ తెచ్చిన సార్ ను మరిచిపోవడం తగదని అంటున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రో జయశంకర్ కు బార్ అసోసియేషన్ నివాళి

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్ తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

పెగడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు
