ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియామకమైన తుమ్మల నాగేశ్వరరావు కు పుష్పగుచ్చం అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్
జగిత్యాల జూన్ 16 (ప్రజా మంటలు)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి గా నియాకమైన వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు ని వారి కార్యాలయం లో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .వెంట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఉన్నారు.
అనంతరం రాష్ట్రంలో విత్తనాల విషయంలో నాణ్యత పాటించాలని సీడ్ కంపెనీ వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.జగిత్యాల రూరల్ మండలం లక్ష్మి పూర్ సీడ్ ప్రాసెస్ యూనిట్ మంజూరై చాలా సంవత్సరాలు గడుస్తుంది అని,సీడ్ ప్రాసెస్ యూనిట్ పాత బకాయిలు మంజూరు చేసి,సీడ్ ప్రాసెస్ యూనిట్ ను త్వరిత గతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని,సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరగా వ్యవసాయ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జాగ్రత్త గా ఉండండి... ఎన్నో రకాల డిజిటల్ మోసాలు
Published On
By Special Reporter

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్
Published On
By Special Reporter

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Published On
By Special Reporter

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.
Published On
By Special Reporter

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
Published On
By Special Reporter

నవదుర్గ పీఠ క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
Published On
By Siricilla Rajendar sharma

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం
Published On
By Special Reporter
.jpg)
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు భూమి పూజ
Published On
By Special Reporter

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు
Published On
By Special Reporter
.jpg)
బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
Published On
By Siricilla Rajendar sharma

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత
Published On
By Kasireddy Adireddy
