కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం
జగిత్యాల జూన్ 15 ( ప్రజా మంటలు)
వర్ధమాన కవులు, కవియిత్రులను ప్రోత్సాహించే దిశగా ముందుకు వచ్చిన కార్యక్రమమే కవి ఇంటికి కళాశ్రీ అని ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవయిత్రి రుద్రoగి కమలను కళాశ్రీ పురస్కారంతో సత్కరించటం అభినందనీయమని కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం అధినేత గుండేటి రాజు అన్నారు.
కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం జగిత్యాల అద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు కవితా గానం అలరించింది. ప్రతి నెల వర్ధమాన కవులను వెలుగులోకి తీసుకొనే కార్యక్రమంగా ముందుకు వెళుతామని కళాశ్రీ అధినేత గుండేటి రాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు అయిత అనిత, మద్దెల సరోజన, కొరిడే రమాదేవి, కటుకం కవిత, లక్కారాజు శ్రీలక్ష్మి, ములస్తం లావణ్య, రుద్రoగి రాధా, రుద్రాంగి రమాదేవి, ముత్యం భాగ్యలక్ష్మి, డాక్టర్ శ్యామ్ సుందర్, ఓదెలా గంగాధర్, రుద్ర మాణిక్యం, మద్దెల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాయపడినవారిని ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్
.jpeg)
మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
.jpg)