శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

On
శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ


హైదరాబాద్ జూన్14 (ప్రజా మంటలు) 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి 19వ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించి ఆహ్వాన కరపత్రికను మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యులు శ్రీశ్రీశ్రీ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారి కరకమలములచే గడ్డి అన్నారం దిల్ సుఖనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు మహాదేవ్ భట్ల లక్ష్మణ ప్రసాద్ శర్మ ,ఫౌండర్ సభ్యులు దోర్భల కృష్ణమూర్తి, నెమ్మని విష్ణుమూర్తి ,కొల్లూరు నరసింహమూర్తి శర్మ కన్వీనర్ సిరిసిల్ల రాంప్రసాద్ శర్మ ,ప్రధాన కార్యదర్శి ఎలమంచి రామకృష్ణ శర్మ, కోశాధికారి మదునూరు మహాదేవ శర్మ ,వైదిక కార్యదర్శి ,కొడకండ్ల రాధాకృష్ణశర్మ ,కూచి వంశీధర్ శర్మ ,జోషి సత్యనారాయణ శర్మ, విటా ల మురళీధర శర్మ, రాజనాల వెంకటేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

గాయపడినవారిని  ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్ 

గాయపడినవారిని  ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్  హైదరాబాద్ జూన్ 15: జగిత్యాల జిల్లా కోరుట్ల లో నిన్న  గణేష్ విగ్రహాల తయారీలో షార్ట్ సర్క్యూట్ లో గాయపడ్డ యువకులను హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ లో ఈరోజు  కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. డాక్టర్స్ తో మాట్లాడి యువకులకు మెరుగైన చికిత్స అందించలని కోరారు.ఈ ఘటనలో మృతి చెందిన వారికి తన...
Read More...
International  

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్ ఇండియా పాకిస్తాన్ లా ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం జరుగుతుంది - ట్రంప్ పునరుద్ఘటన వాషింగ్టన్ జూన్ 15; నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను, కానీ అది సరే': ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది' అని ట్రంప్ అన్నారు. క్షిపణి దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, టెహ్రాన్ మరియు టెల్ అవీవ్ మధ్య శాంతి...
Read More...
Local News 

మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం

మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం    సికింద్రాబాద్, జూన్ 15 ( ప్రజామంటలు): తెలంగాణ డెవలప్మెంట్ ఫొరం అట్లాంట చాఫ్టర్ సౌజన్యంతో స్వయం ఉపాధి ప్రొగ్రాంలో భాగంగా సుభిక్ష అగ్రి ఫౌండేషన్ మహిళలకు ఆర్థిక సహాయం అందించినట్లు TDF ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన హైదరాబాద్ లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కోసం మహిళలకు రూ1, 27,500 చెక్కును...
Read More...
State News 

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం సికింద్రాబాద్, జూన్ 15 (ప్రజామంటలు): సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్  మధుర నగర్ కాలనీ లోని జీహెచ్ఎమ్సీ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. జూలై 7న నిర్వహించే ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రతి గ్రామం,వార్డు, డివిజన్ లో దండోరా...
Read More...
Local News 

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని  కలెక్టర్ పరామర్శ

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని  కలెక్టర్ పరామర్శ గాయపడినవారిని  ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్  జగిత్యాల జూన్ 14 ( ప్రజా మంటలు) కోరుట్ల పట్టణ మెట్ పల్లి రోడ్డులో గల  వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో ఆదివారం విద్యుత్ ప్రమాదం సంభవించింది. భారీ వినాయక విగ్రహాలను ఒక చోటి నుండి మరో చోటికి తరలిస్తుండగా 33 కెవి విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం...
Read More...
Local News 

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ హైదరాబాద్ జూన్14 (ప్రజా మంటలు)  మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి 19వ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించి ఆహ్వాన కరపత్రికను మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యులు శ్రీశ్రీశ్రీ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారి కరకమలములచే గడ్డి అన్నారం దిల్ సుఖనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ఆవిష్కరించారు....
Read More...
Local News 

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి  కమలకు కళాశ్రీ పురస్కారం

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి  కమలకు కళాశ్రీ పురస్కారం జగిత్యాల జూన్ 15 ( ప్రజా మంటలు) వర్ధమాన కవులు, కవియిత్రులను ప్రోత్సాహించే దిశగా ముందుకు వచ్చిన కార్యక్రమమే కవి ఇంటికి కళాశ్రీ అని ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవయిత్రి రుద్రoగి కమలను కళాశ్రీ పురస్కారంతో సత్కరించటం అభినందనీయమని కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం అధినేత గుండేటి రాజు అన్నారు.   కళాశ్రీ ఈశ్వరమ్మ ఈ...
Read More...

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ 

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ  సిరిసిల్ల జూన్ 15:రాజన్నసిరిసిల్లా జిల్లా, ముస్తాబాద్ మండలం,గూడెంగ్రామం లో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ సభలో ముఖ్య అతిథి గా  కరీంనగర్ ఉమ్మడి జిల్లాపరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి తుల ఉమ. పాల్గొన్నారు.ఆదివారం నాడు గూడెం గ్రామం లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని తుల ఉమ ఆవిష్కరించి ప్రసంగించారు. నిజాం రజాకార్లకు ఎదురొడ్డి అతి చిన్న వయసులో...
Read More...
Local News 

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి భీమదేవరపల్లి జూన్ 15 (ప్రజామంటలు) : స్నేహం చిరకాలం నిలిచే బంధం అని మరోసారి నిరూపితమైన సందర్బంగా, ముల్కనూర్‌లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్‌ ఒక భావోద్వేగ వేదికగా మారింది. 2006-07 విద్యా సంవత్సరంలో శ్రీ విద్యా భారతి ఉన్నత పాఠశాల లో విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, 18 సంవత్సరాల వేడుకను ఆదివారం సమ్మేళనంగా...
Read More...
Local News 

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు)    జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ఆవో గావ్ చలో కార్యక్రమం లో భాగంగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామాన్ని దత్తత గ్రామంగా  తీసుకొని గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా ముఖ్యఅతిథిగా  పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్...
Read More...
National  International  

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు ఇజ్రాయల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న వివాదం న్యూ ఢిల్లీ జూన్ 15: ఇరాన్ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ఇజ్రాయెల్‌ను తాకాయి. ఈ ఘర్షణలో 3వ రోజు ఇరాన్ దాడి చేస్తే, అమెరికా సైన్యం యొక్క 'పూర్తి బలం' 'దిగిపోతుందని భావిస్తున్నారు. అయినా ఇరాన్ వెనుకడుగు వేయకుండా దాడులు కొనసాగిస్తుంది. జూన్ 15న...
Read More...
National  Spiritual  

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత డెహ్రాడూన్ జూన్ 15: ఆదివారం జరిగిన వినాశకరమైన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలతో పాటు, చార్ ధామ్‌కు అన్ని హెలి సేవలను సోమవారం వరకు వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎత్తైన ప్రాంతాలలో హెలి ఆపరేటర్లు మరియు పైలట్ల విమాన ప్రయాణ అనుభవాన్ని సమగ్రంగా సమీక్షించి,...
Read More...