ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం
సికింద్రాబాద్, జూన్ 15 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ మధుర నగర్ కాలనీ లోని జీహెచ్ఎమ్సీ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. జూలై 7న నిర్వహించే ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రతి గ్రామం,వార్డు, డివిజన్ లో దండోరా జెండాలను ఆవిష్కరించాలన్నారు. 78 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో 30 ఏండ్లుగా సజీవంగా నిలబడి తన లక్ష్యాన్ని సాధించిన ఏకైక సామాజిక ఉద్యమం ఒక్క ఎమ్మార్పీఎస్ మాత్రమే అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ తెలంగాణ రాష్ర్ట కో ఆర్డినేటర్ ఈ వెంకట్ స్వామి, ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్, నాయకులు టీవీ నరసింహారావు,జనపాల మహేశ్,దేవేందర్, నలిమేల విజయరావు,సత్యనారాయణ,మహేశ్,వేణుగోపాల్,యాదగిరి,శివప్రసాద్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
