ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం
సికింద్రాబాద్, జూన్ 15 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ మధుర నగర్ కాలనీ లోని జీహెచ్ఎమ్సీ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. జూలై 7న నిర్వహించే ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రతి గ్రామం,వార్డు, డివిజన్ లో దండోరా జెండాలను ఆవిష్కరించాలన్నారు. 78 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో 30 ఏండ్లుగా సజీవంగా నిలబడి తన లక్ష్యాన్ని సాధించిన ఏకైక సామాజిక ఉద్యమం ఒక్క ఎమ్మార్పీఎస్ మాత్రమే అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ తెలంగాణ రాష్ర్ట కో ఆర్డినేటర్ ఈ వెంకట్ స్వామి, ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్, నాయకులు టీవీ నరసింహారావు,జనపాల మహేశ్,దేవేందర్, నలిమేల విజయరావు,సత్యనారాయణ,మహేశ్,వేణుగోపాల్,యాదగిరి,శివప్రసాద్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాయపడినవారిని ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్
.jpeg)
మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
.jpg)