బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

On
బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

విద్యుత్ దీపాల అలంకరణలో మస్జీద్,ఈద్గాలు

సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) :

ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదు ను నేడు భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు. ఈమేరకు పండుగ కు రెండు రోజుల ముందే నుంచే సందడి ప్రారంభమైంది. గొర్రె పొట్టేల విక్రయాలు జోరుగా సాగుతుండగా, మరో వైపు బక్రీద్ పండుగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే ఈద్గా, మజ్జీదులను శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు.  IMG-20250606-WA0030

వారాసిగూడ ఎల్ఎన్ నగర్ లోని  నూర్–ఈ మహ్మద్ మస్జీద్ విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు.  సికింద్రాబాద్ చిలకలగూడ మున్సిపల్‌గ్రౌండ్ లో గొర్రెపొట్టేళ్ల విక్రయ కేంద్రాలను  ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన దాదాపు 50 స్టాల్స్‌లల్లో మేకలు, పొట్టేళ్ల క్రయ అమ్మకాలతో సందడి నెలకొంది.  చిలకలగూడ పరిసర ప్రాంతాలకు చెందిన నలభై ముస్లిం బస్తీలు, నగరంలోని పలు ప్రాంతవాసులు గొర్రెపొట్టేళ్లను కొనుగోలు చేసేందుకు ఇక్కడకే తరలిరావడంతో  ప్రతి ఏటా కోట్లాది రూపాయల పొట్టేళ్ల వ్యాపారం ఇక్కడ జరుగుతోందని అంచనా. శనివారం బక్రీద్ పండుగ ఉండగా, రెండు రోజుల ముందు నుంచే గొర్రెపొట్టేళ్ళ అమ్మకాలు జోరందుకున్నాయి.

 ఆంధ్రప్రదేశ్, కర్నాటక, జమ్ముకాశ్శీర్, రాంపూర్, మహారాష్ట్రతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో  గొర్రెపోట్టేళ్లను ఇక్కడికి అమ్మకానికి తీసుకువచ్చారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు శానిటేషన్, స్టాల్స్ ఏర్పాట్ల పనులను జీహెచ్ఎమ్సీ అధికారులు, సిబ్బంది  పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం నాడు చిలకలగూడ స్టాల్స్ లో కొమ్ములు తిరిగిన రెండు గొర్రె పొడేళ్ళు ఏకంగా రూ35వేల చొప్పున మొత్తం రూ70 వేలకు అమ్ముడుపోవడం గమనార్హం.  

Tags

More News...

Local News 

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద  ఔషధం

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద  ఔషధం సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు): పద్మారావునగర్‌లోని డా. సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ సాయిబాబా టెంపుల్ ఆవరణలో రేపు  ఆదివారం మృగశిర కార్తె సందర్బంగా ఆస్తమా వ్యాధి ఉచిత ఆయుర్వేద ఔషధం ఇవ్వనున్నారు. ఈ ఆశ్రమంలో గత మూడు దశాబ్దాల నుంచి  ప్రజలకు ఆస్తమవ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధాన్ని పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు....
Read More...
Local News 

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి 

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి  గొల్లపల్లి జూన్ 07 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని భీమ్ రాజుపల్లె లో  చిన్నారులు చదువుతో పాటు ఇతర క్రీడారంగాల్లోనూ రాణించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని బి బి కే ఫౌండర్ బొమ్మన కుమార్  ఆధ్వర్యంలో యువతకు సీజన్ 2, మహిళలకు ఆట పాటల పోటీలు నిర్వహించడంతోపాటు, చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంపు తల్లిదండ్రులు...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా ఇబ్బందులు పడ్డ పేషంట్లు    విద్యుత్ సమస్య కారణమన్న అధికారులు సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు): గాంధీ ఆసుపత్రిలో నీటి సరఫరా నిలిచిపోవడంతో పేషంట్లు, వారి సహాయకులు నానా ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం సాయంత్రం నుంచి నిలిచిపోయిన నీటి సరఫరా శనివారం సాయంత్రం వరకు ఇంకా పునరుద్దరించబడలేదు. గాంధీలోని పంపుహౌజ్ కు సంబందించిన విద్యుత్ లైన్ లో...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత 

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత  ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జగిత్యాల జూన్ 07 (ప్రజా మంటలు) : ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని,ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వారిని నిండా ముంచిందని, వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు....
Read More...
Local News 

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది సికింద్రాబాద్ జూన్ 07 (ప్రజామంటలు) :   నిర్బంధంగా కాకుండా చిన్నారులకు ఆట, పాటలతో చదువును చెబితే , చక్కటి ఫలితాలు వస్తాయని కృష్ణవేణి గ్రూప్ చైర్మన్ సంగని రాజు అన్నారు. శనివారం భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేటీఎస్–కిడ్జ్ ప్లే స్కూల్ ను ఆయన ప్రారంభించారు. అధునాతన
Read More...
Local News 

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జూన్ 6: రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల పట్ల తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు,పెన్షనర్ల డిమాండ్లపై స్పందించిన ముఖ్యమంత్రి రెవెన్యూ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కు,త్రి...
Read More...
Local News  State News 

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు విద్యుత్ దీపాల అలంకరణలో మస్జీద్,ఈద్గాలు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదు ను నేడు భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు. ఈమేరకు పండుగ కు రెండు రోజుల ముందే నుంచే సందడి ప్రారంభమైంది. గొర్రె పొట్టేల విక్రయాలు జోరుగా సాగుతుండగా, మరో వైపు బక్రీద్ పండుగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే...
Read More...
Local News 

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : గాంధీ హాస్పిటల్,భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న మహిళల కోసం అభయ సపోర్ట్ సెంటర్ ను  గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఎంసీహెచ్ ఆసుపత్రికి వచ్చే మహిళలకు అవసరమైన సేవలు అందించాలని సూచించారు. డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం...
Read More...
Local News 

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : దీర్ఘకాలంగా బాధిస్తున్న నొప్పులకు చికిత్స నిర్వహించి  త్వరితగతిన ఉపశమనం కల్పించే అత్యాధునిక వైద్యపద్ధతులు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభం అయ్యాయి. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెయిన్‌ క్లినిక్‌లో  శుక్రవారం ముగ్గురు రోగులకు ఇంటర్‌వెన్షన్‌ ప్రొసీడర్స్‌ద్వారా ట్రీట్మెంట్ అందించినట్లు గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ఎన్‌...
Read More...
Local News 

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.    రాయికల్  జూన్ 6 ( ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్  బాలికను నిందితుడు  సామల్ల అరవింద్ వయస్సు 28 సంవత్సరాలు అనే వ్యక్తి అత్యాచారo చేసిన ఘటనలో నిందితుడిపై  ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసు అధికారులు  ఆధారాలు సమర్పించగా పి.పి  కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను...
Read More...
Local News 

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్              జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు  )                                                                                      జిల్లాలో గల ఈ వీ ఎం గోడౌన్ ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. అందువలన ఈవీఎం గోడౌన్  సందర్శించడం జరిగిందని తెలిపారు.             కలెక్టర్ వెంట...
Read More...
Local News 

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్ జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు) మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు మహిళలను కోటశ్వరులుగా తీర్చి దిద్దే ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, అందులో భాగంగా ఆయా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి రఘువరన్ తెలిపారు. జగిత్యాల రూరల్...
Read More...