సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్ 

On

 

జగిత్యాల మే 12 ( ప్రజా మంటలు)

ప్రతి సోమవారం " విద్యుత్ ప్రజావాణి"  కార్యక్రమం నిర్వహిస్తున్నామని   జగిత్యాల సర్కిల్   సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్  స్పష్టం చేశారు .

 విద్యుత్ వినియోగదారులందరికి మరింత  చేరువై వారి సమస్యల పరిష్కార  ధ్యేయంగా  ''విద్యుత్ ప్రజావాణి'' కార్యక్రమం చేపట్టామని  
వినియోగదారుల ఫిర్యాదులను తీసుకొని వాటిని సకాలంలో పరిష్కరిస్తున్నామని    తెలిపారు . 2024 జూన్ 17 న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు .   ఇప్పటి వరకు " విద్యుత్ ప్రజావాణి" లో 706 ఫిర్యాదులు రాగా 600 పరిష్కరించామని తెలిపారు .  వినియోగదారుల  విద్యుత్ సమస్యలు ప్రధానంగా  విద్యుత్ బిల్లుల సమస్యలు , మీటర్ల సమస్యలు , విద్యుత్  సరఫరాలో హెచ్చు తగ్గులు , క్యాటగిరి మార్పు , పేరు మార్పు ప్రమాద భరింతగా ఉన్న స్థంబాలు తదితర విద్యుత్ ఫిర్యాదుల  సమస్య తీవ్రతను బట్టి  అప్పటికప్పుడే లేదా సమయం తీసుకొని పరిష్కరించడానికి  దోహద పడుతుందని తెలిపారు . అలాగే  వారితో సత్ సంబంధాలు మరింత  మెరుగు పడుతాయని అన్నారు .  సర్కిల్  పరిధిలోని అన్ని ముఖ్య కార్యాలయాల్లో అనగా  సర్కిల్ ఆఫీస్,  డివిజన్ ఆఫీస్ , ఈఆర్వో , సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు . డివిజన్ ఆఫీస్ , ఈఆర్వో, సబ్  డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో  "ప్రతి సోమవారం "ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు మరియు సర్కిల్ ఆఫీస్ లో అదే రోజు  సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం  5 గంటల వరకు  ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు . 
విద్యుత్ ప్రజా వాణి  కార్యక్రమన్ని  పటిష్ట పరిచడంలో భాగంగా సమీక్షలు నిర్వహించి విద్యుత్ వినియోగదారులు చేసే ఫిర్యాదులను సకాలంలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు ."విద్యుత్ ప్రజావాణి"  వినియోగదారులకు మరింత చేరువలో అయ్యి  వారితో మమేకమై  ఉద్యోగస్తులు  అందుబాటులో ఉండి   వారి సమస్యల  పరిష్కార వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని వివరించారు .

Tags

More News...

Local News  State News 

 కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

 కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా5వ మహాసభలను విజయ వంతం చేయండి పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి  మాదన కుమార స్వామి (చుక్క గంగారెడ్డి)జగిత్యాల మే 12 (ప్రజా మంటలు):   ఈనెల 14న కరీంనగర్ లోని ఫిల్మ్ భవన్ లో జరుగనున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్...
Read More...
Local News 

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్ 

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్     జగిత్యాల మే 12 ( ప్రజా మంటలు) ప్రతి సోమవారం " విద్యుత్ ప్రజావాణి"  కార్యక్రమం నిర్వహిస్తున్నామని   జగిత్యాల సర్కిల్   సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్  స్పష్టం చేశారు .   విద్యుత్ వినియోగదారులందరికి మరింత  చేరువై వారి సమస్యల పరిష్కార  ధ్యేయంగా  ''విద్యుత్ ప్రజావాణి'' కార్యక్రమం చేపట్టామని  వినియోగదారుల ఫిర్యాదులను తీసుకొని వాటిని సకాలంలో పరిష్కరిస్తున్నామని...
Read More...
Local News 

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 12(ప్రజా మంటలు)    ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్ లో కలిసిన వెల్దుర్తి గ్రామ గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు.  వెల్దుర్తి గ్రామంలో ఎల్లమ్మ గుడి సీసీ రోడ్డు మంజూరు చేయాలని, ఎల్లమ్మ గుడిలో వంటశాలకు షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,నాయకులు...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 12(ప్రజా మంటలు)    జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 13 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News  State News 

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల మే11 ( ప్రజా మంటలు ) :  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బలోపేతంపై సమగ్రంగా సమీక్ష.. ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ & హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డీఎంఈ...
Read More...
Local News 

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు                                                 సిరిసిల్ల రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు)    పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 16 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ...
Read More...
Local News 

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు 

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు                                          సిరిసిల్ల రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 11 (ప్రజా మంటలు) భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్  విజయవంతం అయిన సందర్భంగా దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్పస్వామి కి మంగళహారతులు సమర్పించి ప్రత్యేక పూజలను ఆదివారం...
Read More...

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నవి. కాగా ఆదివారం రాత్రి 8 గంటలకు వసంతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఫలాలు, పుష్పాలతో వేదికను అలంకరించి ఉత్సవమూర్తులను వేదికపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు....
Read More...
Local News 

పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల మే 11 (ప్రజా మంటలు)వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కి జగిత్యాల జిల్లా కు అవసరమైన డ్రగ్స్ పెండింగ్  బిల్లు మంజూరు,జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ రిపేర్ చేయాలని,జగిత్యాల నూకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు వైద్య ఆరోగ్య సేవలు నిమిత్తం 2 ప్రైమరీ హెల్త్...
Read More...
Local News 

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                             సిరిసిల్ల. రాజేంద్ర  శర్మ  జగిత్యాల మే 11(ప్రజా మంటలు)పట్టణంలో ఓల్డ్ హైస్కూల్లో భారతదేశం లోనే మెగా మొబైల్ ఫెర్టిలిటీ క్యాంపు ఒయాసిస్ ఫెర్టిలిటీ జననీ యాత్రను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ  తల్లి కావాలని ప్రతి ఆడబిడ్డ ముఖ్యమైన కోరిక... పిల్లలు కానీ వారికి ఇదొక...
Read More...
Local News  Spiritual  

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి సికింద్రాబాద్, మే 11 (ప్రజామంటలు) : శ్రీనరసింహస్వామి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సికింద్రాబాద్ ఆర్.పీ రోడ్డు బాటా సమీపంలో ఉన్న 200 ఏండ్ల నాటి స్వయంభూ  శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులను చెల్లించి, ఆశీర్వాదాలను పొందారు. ఆలయాన్ని...
Read More...
Local News  Spiritual  

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు (రామ కిష్టయ్య సంగన భట్ల.) సుప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్ర మైన ధర్మపురిలో, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, ఆది వారం నరసింహ జయంతి ఉత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన ఆది వారం, ఉదయాత్ పూర్వం నుండి, దేవస్థానంలోని ప్రధానాలయాలలో, శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నరసింహ...
Read More...