మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్
జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు)
మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు మహిళలను కోటశ్వరులుగా తీర్చి దిద్దే ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, అందులో భాగంగా ఆయా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి రఘువరన్ తెలిపారు.
జగిత్యాల రూరల్ మండల ఐకేపీ కార్యాలయ సమావేశ మందిరంలో జగిత్యాల మరియు చొప్పదండి నియోజకవర్గాలకు చెందిన మహిళా స్వయం సహాయక సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.,
ఈ సందర్భంగా అలీవ్ మహిళా శక్తి రాష్ట్ర ప్రాజెక్టు అధికారిణి పద్మావతి అన్నపూర్ణ మాట్లాడుతు గ్రామీణ ప్రాంతాల ఐకేపీ మహిళలకు పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దెందుకు ఏఎల్ఈఏపి (అసోసియేషన్ ఆఫ్ లేడి ఎంటర్పెన్యూర్ ఆఫ్ ఇండియా) ప్రపంచ బ్యాంక్ నిధులతో భారత ప్రభుత్వ నిర్వహిస్తున్న ర్యాంప్ (రైసింగ్ అండ్ యాక్సిలెటరేటింగ్ ఎం ఎస్ ఎంఇ పెర్ఫార్మన్స్ ) లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ, గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థల సహకారంతో 1 రోజు గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించి ఔత్సహిక మహిళలకు పదిహేను రోజులు పరిశ్రమల నిర్వహణ, మార్కెటింగ్ నిర్వహణ తదితర అంశాలను,మెళుకవలు, నైపుణ్యభివృద్ధి శిక్షణ ను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.,
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి యాదగిరి, ఎపిడి చరణ్ దాస్, జిల్లా డిపియం లు భారతి, మల్లేశం, జిల్లా ఎపియం కె.చక్రవర్తి, మండల ఎపియం వి. గంగాధర్, ప్రాజెక్టు కొ ఆర్డినేటర్ ఎస్. అనిల్, కౌన్సిలర్ జీ. ప్రణీత, డి. యం.జీ లు దాస్, సంతోష్, సీ. సీ. లు పి. గంగారం, బి. రవీందర్, బి. మరియా, జీ. శ్రీనివాస్, పి. సాగర్, జగిత్యాల రూరల్, అర్బన్, రాయికల్, సారంగాపూర్, బిర్పూర్, మల్యాల, కొడిమ్యాల మండలాలకు చెందిన ఆయా యూనిట్ మహిళా సంఘాల సభ్యులు, వి.ఓ. లు తదితరులు హాజరయ్యారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
