ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?
On
తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ
జగిత్యాల మే 29:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాపాలన కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి, ప్రజల వద్ద నుండి రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులను స్వీకరించారు కానీ నెలలు గడుస్తున్నా రేషన్ కార్డులను ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ప్రశ్నించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రికి పంపిన లేఖలో, పేర్కొన్నాడు అందులో అభయహస్తం పథకాలలో భాగంగా 1. మహలక్ష్మి 2. రైతుభరోసా, 3.గృహజ్యోతి,4. యువ వికాసం, 5.ఇందిరమ్మ ఇండ్లు 6. చేయుత వీటన్నింటితో పాటు ప్రత్యేకంగా "రేషన్ కార్డుల" కొరకు కూడ ధరఖాస్తులు తీసుకోవడం జరిగిందని ఎలాంటి కార్డులు ఇవ్వలేదని ఆమె అన్నారు.
ఇంకా ఈ లేఖలో, ప్రభుత్వం రేషన్ కార్డుల మంజారికై ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారి డాటా సేకరించి అందులో 4 వీలర్, భూములు ఎక్కువ మొత్తం ఉన్నా వారిని గుర్తించి మిగిలిన వారికి రేషన్ కార్డుల ఎంక్వైరీ చేయాలని ప్రతి గ్రామాన మరియు పట్టణాలలో అధికారులతో ఇంటింటికి తిరిగి ఎంక్వైరీ చేసి Online ఎలిజిబుల్ (అర్హత) కల్గి ఉన్నవారి సమాచారం Online చేయడం జరిగింది. ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల సమాచారం సేకరించి Online లో పొందుపర్చిన సమాచారం దాదాపు "2 మాసాల " క్రితం అర్హులుగా గుర్తించిన ఇప్పటి వరకు ఒక్కరికి కూడ రేషన్ కార్డు మంజారు కాలేదు. కాని ఎవరైతే లబ్దిదారుడు "మీసేవ" ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి వారం రోజులలోనే కొత్త రేషన్ కార్డు మంజూరు అవుతిన్నాయని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ప్రశ్నించారు.
ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డు వస్తుందా? రాదా? వీళ్ళ డాటా ఎక్కడ చూపించటం లేదు. ప్రజలు అందరూ రేషన్ కార్డు వస్తుందా? రాదా? అని మీసేవల చుట్టూ, MRO ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వగలరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు "కూడ తిరిగి మళ్లీ " మీ సేవ " లో ధరఖాస్తు చేసుకోవాలా? లేదంటే అదికారులు చేసిన ఎంక్వైరీ తో కార్డు వస్తుందా? ప్రభుత్వం ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా మనవి. అలాగే ప్రజాపాలన నిరంతరపక్రియ అన్నారు. కాని ఇప్పటి వరకు మళ్ళీ ఒక్క సారి కూడ ఈ అభయహస్తం పథకాలకు దరఖాస్తు కొరకు ఒక్కసారి కూడ అవకాశం ఇవ్వక పోవడంతో ఆ సమయంలో ధరఖాస్తు చేసుకోలేక పోయిన ప్రజలు ఈ ప్రజాపాలన ధరఖాస్తు పెట్టుకోవడం కొరకు వేచి చూస్తున్నారు. కావున. ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఒక్కసారి ప్రజాపాలన ధరఖాస్తులకు అవకాశం కల్పించాలని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ కోరారు.
ఇక్కడ, ప్రజలు గత పది సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న రేషన్ కార్డులకు సంబందించి ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల ఎంక్వైరీ పూర్తయి Online అప్డేట్ చేసిన సమాచారం ద్వారా రేషన్ కార్డులు మంజూరు అవుతాయా? లేదా? Online (మీ సేవా) ద్వారా తప్పని సరిగా చేసుకోవాలా? అనే విషయాలను ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. .
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
Published On
By Vikranth sharma
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల
Published On
By Special Reporter

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం
Published On
By Special Reporter

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి
Published On
By Special Reporter

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు
Published On
By Siricilla Rajendar sharma

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.
Published On
By Siricilla Rajendar sharma

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?
Published On
By Special Reporter

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "
Published On
By Special Reporter

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి
Published On
By Special Reporter

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
Published On
By Special Reporter
