ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల మే 28 (ప్రజా మంటలు)
పట్టణము లోని ఓల్డ్ హైస్కూల్ లో జగిత్యాల ఐ ఎం ఏ మరియు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభించి,పరీక్షల సరళిని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ...
రోజు వారి జీవన విధానం,వ్యాయామం,వాకింగ్ ద్వారా ఆరోగ్యం గా ఉంటారు.
ఐ ఎం ఏ వారు క్యాన్సర్ నివారణ చర్యలపై కరపత్రం ప్రచారం వల్ల అవగాహన పెరుగుతుంది.మంచి కార్యక్రమం.ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మూఢనమ్మకాలు నమ్మవద్దు సైన్స్ ను నమ్మి ముందస్తు చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యం అన్నారు.
ప్లాస్టిక్ వాడకం నివారణ చేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు.
రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం,ముందస్తు పరీక్షలు ఉత్తమం అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, ఐ ఎం ఏ అధ్యక్షులుడా.హేమంత్, డా.మోహన్ రెడ్డి, డా.వజ్రాలగంగాధర్,డా.మధు,డా.శ్రవణ్, ఐ ఎం ఏ కార్యదర్శి డా.శ్రీనివాస్,కోశాధికారి డా.సుధీర్, ఐ ఎం ఏ మాజీ అధ్యక్షులు డా.సురేష్,మాజీ కౌన్సిలర్ చుక్క నవీన్,మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి,డా బాను,
వైద్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
