భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్ జయంతి వేడుకలు
జగిత్యాల మే 28 ( ప్రజా మంటలు)
స్వాతంత్ర్య సమరయోధుడు మహనీయుడి వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తాలో భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో వినాయక్ దామోదర్ వీరసావర్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు...
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిషర్లను గడగడలాడించిన స్వాతంత్ర్య సమరయోధుడు, స్ఫూర్తి ప్రదాత, సంఘసంస్కర్త, హైందవ సమాజాన్ని జాగృత పర్చిన మహనీయుడి శ్రీ వినాయక్ దామోదర్ సావర్కర్ అని అన్నారు. ప్రతి ఒక్క యువత సావర్కర్ ఆశలను ముందుకు తీసుకుపోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు , చిట్ల గంగాధర్ , అక్కినపెల్లి కాశీనాధం , సింగం గంగాధర ,అనపురం శ్రీధర్ , నారేందుల శ్రీనివాస్, దొండపాటి జనార్ధన్ రెడ్డి, బండి సత్యనారాయణ, గండ్ర ప్రవీణ్ రావు, వడ్ల రాజేందర్, కొత్తకుండ బాలయ్య, బొంధుకురి శ్రీనివాస్, మామిడాల రాములు,
మహేష్ ,మాజీ కౌన్సిలర్ బందరి మల్లికార్జున్ ,గొల్లపెళ్ళి సత్యనారాయణ గౌడ్ ,దొణకాంటీ రాజేశ్వర్ రావు ,వేముల దేవరాజం ,రాపర్తి రవి ,సిరిపురం గంగారం ,సంపత్ రావు,రత్నాకర్, గడసు భుమన్నా, గంగాధర్ ఎల్ఐసి తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
