గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది  వంద కోట్ల టర్నోవర్ సాధించాలి 

On
గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది  వంద కోట్ల టర్నోవర్ సాధించాలి 


అదనపు కలెక్టర్ బి.ఎస్ లత 
జగిత్యాల ఏప్రిల్ 10(ప్రజా మంటలు)
 జగిత్యాల గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వందకోట్ల వ్యాపార టర్నోవర్ కు చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ఆకాంక్షించారు.

గురువారం నాడు గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వినియోగదారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించిన గాయత్రి కో-అపరేటివ్ అర్బన్ బ్యాంకు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించి, కర్ణాటక మహారాష్ట్ర లకు విస్తరించ తలపెట్టడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా సహకార అధికారి సి.హెచ్. మనోజ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంగా గాయత్రి కో-అపరేటివ్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధి వెనుక బ్యాంకు సీ.ఇ.వో, సిబ్బంది కృషి, పట్టుదల వున్నాయన్నారు. భవిష్యత్తులో గాయత్రి బ్యాంకు మరింత అభివృద్ధిని సాధించాలన్నారు.
 కార్యక్రమంలో పాల్గొన్న లీడ్ బ్యాంకు మేనేజెర్ రాంకుమార్ మాట్లాడుతూ ఖాతాదారుల సమస్యల పరిష్కారంలో గాయత్రి బ్యాంక్ అగ్రస్థానంలో ఉందన్నారు. నిరార్ధక ఆస్తుల నిర్వహణలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పనితీరు అద్భుతం అని ప్రశంసించారు.
 

కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ గాయత్రి కోపరేటివ్ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. కార్యక్రమంలో గాయత్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ జి.ఎం(అడ్మిన్) శ్రీలత, జిల్లా సహకార శాఖాధికారి కార్యాలయం సూపరింటెండెంట్ బి.సుజాత, సహకార శాఖ సిబ్బంది, గాయత్రి బ్యాంకు ఖాతాదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు                                                 సిరిసిల్ల రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు)    పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 16 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ...
Read More...
Local News 

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు 

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు                                          సిరిసిల్ల రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 11 (ప్రజా మంటలు) భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్  విజయవంతం అయిన సందర్భంగా దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్పస్వామి కి మంగళహారతులు సమర్పించి ప్రత్యేక పూజలను ఆదివారం...
Read More...

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నవి. కాగా ఆదివారం రాత్రి 8 గంటలకు వసంతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఫలాలు, పుష్పాలతో వేదికను అలంకరించి ఉత్సవమూర్తులను వేదికపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు....
Read More...
Local News 

పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల మే 11 (ప్రజా మంటలు)వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కి జగిత్యాల జిల్లా కు అవసరమైన డ్రగ్స్ పెండింగ్  బిల్లు మంజూరు,జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ రిపేర్ చేయాలని,జగిత్యాల నూకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు వైద్య ఆరోగ్య సేవలు నిమిత్తం 2 ప్రైమరీ హెల్త్...
Read More...
Local News 

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                             సిరిసిల్ల. రాజేంద్ర  శర్మ  జగిత్యాల మే 11(ప్రజా మంటలు)పట్టణంలో ఓల్డ్ హైస్కూల్లో భారతదేశం లోనే మెగా మొబైల్ ఫెర్టిలిటీ క్యాంపు ఒయాసిస్ ఫెర్టిలిటీ జననీ యాత్రను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ  తల్లి కావాలని ప్రతి ఆడబిడ్డ ముఖ్యమైన కోరిక... పిల్లలు కానీ వారికి ఇదొక...
Read More...
Local News  Spiritual  

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి సికింద్రాబాద్, మే 11 (ప్రజామంటలు) : శ్రీనరసింహస్వామి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సికింద్రాబాద్ ఆర్.పీ రోడ్డు బాటా సమీపంలో ఉన్న 200 ఏండ్ల నాటి స్వయంభూ  శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులను చెల్లించి, ఆశీర్వాదాలను పొందారు. ఆలయాన్ని...
Read More...
Local News  Spiritual  

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు (రామ కిష్టయ్య సంగన భట్ల.) సుప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్ర మైన ధర్మపురిలో, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, ఆది వారం నరసింహ జయంతి ఉత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన ఆది వారం, ఉదయాత్ పూర్వం నుండి, దేవస్థానంలోని ప్రధానాలయాలలో, శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నరసింహ...
Read More...
Local News 

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం గొల్లపల్లి మే 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని బిబి రాజు పల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన కీర్తిశేషులు రాసమల్ల తిరుపతి ఐదు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో  అతని సహచర ఉద్యోగులు మరియు రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శులు శ్రీ వేముల ప్రకాష్,గందే రామయ్య జోగినిపల్లి సత్యనారాయణ రావు, ఏం సత్యనారాయణ రావు...
Read More...
Local News 

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల  ప్రదర్శనలు

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల  ప్రదర్శనలు -సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.  జగిత్యాల మే 10 (ప్రజా మంటలు): వృద్ధుల సంరక్షణ చట్టం పై అన్నివర్గాల్లో అవగాహన కల్పించేందుకు గోడ పోస్టర్లను,కరపత్రాలను రూపొందించి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అతికించి ప్రదర్శిస్తున్నామని   తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు.శనివారం...
Read More...
Local News  State News 

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు సికింద్రాబాద్  మే 11 (ప్రజా మంటలు): ఫుట్ పాత్ నిరాశయులను ప్రభుత్వం ఆదుకోవాలని పద్మారావు నగర్ లోని స్కై ఫౌండేషన్ ఆర్గనైజర్స్  కోరారు. తమ 276 వ అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఆదివారం తమ వాహనంలో వెళ్లి సిటీలోని పలు ప్రధాన రహదారుల ఫుట్ పాతులపై నివసిస్తున్న నిరాశ్రయులకు అన్నదానాన్ని నిర్వహించారు. మండుతున్న ఎండలో అలమటిస్తున్న...
Read More...
Local News 

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్ 

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్  సికింద్రాబాద్ మే 11 (ప్రజా మంటలు):   బోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఆదివారం మాతృ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్కూల్ కు చెందిన చిన్నారి విద్యార్థుల మాతృమూర్తులను ఆహ్వానించి,  వారికి పాటలు, ఆటల పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు.  మాతృమూర్తులందరికీ మెమెంటోళ్లు అందజేసి, ఘనంగా సత్కరించారు  స్కూల్
Read More...
Local News 

గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు.. సికింద్రాబాద్ మే 10 (ప్రజామంటలు): దాయాది దేశం పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ద పరిస్థితుల నేపధ్యంలో సికింద్రాబాద్‌గాంధీ హస్పిటల్, గాంధీ మెడికల్‌కాలేజీల భవనాలపై శనివారం రెడ్‌క్రాస్‌సింబల్‌లను ఏర్పాటు చేశారు. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ద సమయంలో ఆస్పత్రులపై దాడులకు పాల్పడకూడదనే నిబంధన ఉంది. ఈమేరకు గాను  అందుకు ఆయా భవనాలను ఆస్పత్రులుగా గుర్తించేందుకు ఆసుపత్రుల బిల్డింగ్ ల...
Read More...