జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.

On
జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.

గొల్లపల్లి ఎప్రిల్ 10 (ప్రజా మంటలు):

 జగిత్యాల జిల్లాలోని ప్రింటర్ ఎలక్ట్రాన్ మీడియా  పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తా.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపల్లి మండల జర్నలిస్టులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా టి యు డబ్ల్యూ జే (ఐజేయు) తొలి ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత జగిత్యాల జిల్లా అధ్యక్ష అభ్యర్థి ఆయన బండ స్వామి నమస్తే తెలంగాణ రిపోర్టర్ మాట్లాడుతూ, జర్నలిస్టు లకు విద్య ,వైద్య, మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థానిక జర్నలిస్టులు ప్రజా ప్రతినిధుల సహకారం తో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తా. .. జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలలో 50 శాతం రాయితీ ఇచ్చేలా జిల్లా అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధుల సహకారంతో మాట్లాడి కృషి చేస్తా, అలాగే వైద్య ఆరోగ్య సేవల విషయంలో జిల్లా కేంద్రంలో లోని డాక్టర్స్ (IMA) మాట్లాడి గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు అత్యవసర వైద్యం అందేలా కృషి చేస్తానాని తెలిపారు.

ప్రతి జర్నలిస్టులకు లక్ష నుండి రెండు లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తా.. జర్నలిస్టుల ఇళ్ల కల సాధన... కలగానే మిగిలిపోతుంది... రాష్ట్ర నాయకత్వం  కలిసి జర్నలిస్టుల నివేషణ స్థలాల కోసం మీతో పాటు మీ వెన్నంటి ఉండి జర్నలిస్టుల సొంత ఇల్లు కళ నెరవేర్చేల అహర్నిశలు కృషి చేస్తా... యూనియన్ అనుబంధ కమిటీలో, రాష్ట్ర జాతీయ పదవుల్లో గొల్లపల్లి మండలానికి పెద్దపీట వేస్తా.. మార్పు కోసం దయచేసి ఒక్కసారి ఆలోచించి... నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాత్రికేయులు గంధ వేణు, ముస్కు కర్ణాకర్ రెడ్డి, బొమ్మెన కుమార్, బుర్ర మహేష్, శ్రీధర్, అంకం భూమయ్య చౌటపల్లి తిరుపతి, గోవర్ధన్, కాజ మియా, జంగిలి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి  *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ                                      9348422113 ధర్మపురి మే 7(ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంతపూర్ గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సి సి ఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6గురుని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ.26060 /రూపాయలు, 6 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు...
Read More...
Local News 

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా                                                                మంద. శ్రవణ్ కుమార్ గౌడ్                                       9391526141జగిత్యాల మే 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లో  బాధిత మహిళలు లేదా బాలికలకు వైద్యం,కౌన్సిలింగ్,అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికీ పోలీస్ అండగా ఉంటుందనే మనోదైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సర కాలం అవుతున్న సందర్బంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం...
Read More...
Local News 

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ కోరుట్ల ,మెట్పల్లి మే 7(ప్రజా మంటలు)విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి   మెట్పల్లి,కోరుట్ల పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక  తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ప్రతి ఫిర్యాదు పై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలని జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7( ప్రజా మంటలు)మంగళవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో దాన్యం తడిసిపోగా అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు . నెల గడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా...
Read More...
Local News  State News 

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి సిఎం ముఖ్య సలహాదారుకు మహంకాళి రాజన్న విజ్ఞప్తి జగిత్యాల : ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): గత బిఆర్ ఎస్  ప్రభుత్వ హయాములో తెలంగాణ ఆర్టీసి కార్మికులపై, ఉద్యమ కారులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా పెట్టిన కేసులను మన ప్రభుత్వం ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ముఖ్య సలాహాదారు వేమ్.నరెందర్ రెడ్డి కి జగిత్యాల ఉద్యమకారుడు మహంకాలి రాజన్న...
Read More...
Local News 

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో  ప్రత్యేక పూజలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో  ప్రత్యేక పూజలు గొల్లపల్లి మే 07 (ప్రజా మంటలు): పాకిస్తాన్ ఉగ్రవాదులపై మొదలైన యుద్ధం విజయవంతం కావాలని, మన సైనికులకు, దేశ ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకూడదని. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే విధంగా ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ముందడుగు వేసిన తీరు గర్వకారణమని అన్నారు. భారత్ ప్రధాని మోడీ కి...
Read More...
State News 

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స లండన్ లో జరిగిన ప్రమాదంలో కుడిచేయి ఫ్రాక్చర్..  *కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో సర్జరీ సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) : ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరికి బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో వైద్యులు మంగళవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్రూమ్...
Read More...

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 05 మే (ప్రజా మంటలు) : అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీసుకుంటున్న వ్యవస్థాగత పరమైన మార్పులలో బాగంగా ఎన్నో విలువైన, గుణాత్మక విషయాలకు పట్టం కడుతుంది అందులో భాగంగానే జిల్లా స్థాయిలలో గ్రంథాలయ చైర్మన్ పదవులకు పెద్ద మొత్తంలో బి.సి లకు అందునా చదువుకున్న...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 6 (ప్రజా మంటలు)రోడ్డు ప్రమాదాల నివారణకై మంగళవారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నలభై వాహనాలను సీజ్ చేసినట్లు పట్టణ సీఐ ఎస్ వేణుగోపాల్ తెలిపారు. ఇటీవల కలెక్టర్ ఎస్పీతో రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారనీ తెలిపారు. జిల్లా...
Read More...
Local News  State News 

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్ హైదరాబాద్ ఏప్రిల్ 06: ‘ఆపరేషన్ అభ్యాస్’ అనే కోడ్ పేరుతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను 07-05-2025న 1600 గంటలకు ప్లాన్ చేయబడింది. భారత ప్రభుత్వం 244 జిల్లాలను దుర్బల జిల్లాలుగా గుర్తించింది, ఇందులో హైదరాబాద్ నగరం కూడా ఉంది.తెలంగాణలో, ORR పరిధిలోని హైదరాబాద్ నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించబడుతుంది. పౌర రక్షణ బాధ్యతలో భాగంగా,...
Read More...
Local News 

 అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

 అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్ జగిత్యాల ఏప్రిల్ 06: తల్లిదండ్రులు ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారు వారి ముగ్గురు పిల్లలు అనాధలు అయినారు సమాచారం తెలుసుకుని జగిత్యాల సామాజిక సేవకులు సూరజ్ శివ శంకర్ పిల్లలకు ఆర్థిక సహాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా తొక్కుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామానికి వెళ్లి మృతుల పిల్లలు దుఃఖంతో ఉన్నవారిని ఓదార్చి సూరజ్ శివశంకర్ పిల్లలకు 7000...
Read More...
Local News  State News 

కేసీఆర్ అప్పు..తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

కేసీఆర్ అప్పు..తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క... *గ‌త ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది... *సనత్ నగర్ లో లబ్దిదారుడి ఇంట్లో సన్నబియ్యం బువ్వ తిన్న మంత్రి సీతక్క.... సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) :    కేసీఆర్ ప్రభుత్వం చేసిన  అప్పు తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించిందని రాష్ట్ర మంత్రి సీతక్క అప్పులు,...
Read More...