అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వినియోగంపై అవగాహన
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)
ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అర్బన్ మిషన్ కాంపౌండ్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రం కు వచ్చే లబ్ధిదారులకు తల్లి పాల ప్రాముఖ్యత ప్రసవనంతరం వీలైనంత త్వరగా తల్లిపాలు ఇవ్వడం మరియు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వడంపై అవగాహన మరియు మొదటి 1000 రోజుల పోషకాహారం ఆహారం యొక్క ప్రాముఖ్యతను గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు సంరక్షణకులకు ఈ సందర్భంగా సూపర్వైజర్ స్వరూప రాణి వివరించడం జరిగింది.
అంతేకాకుండా అనుబంధం ఆహార పద్ధతులు వ్యాధినిరోధకత 0 _ 2 సంవత్సరాల పిల్లలకు కొలతలు తనిఖీ చేయడం గ్రోత్ మానిటరింగ్ చేసి వారి యొక్క పెరుగుదల పరిరక్షణ గురించి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ పోషణ పక్వాడ కార్యక్రమం ఏప్రిల్ 8 నుండి 22 వరకు రోజు వారి షెడ్యూల్ ప్రకారం ప్రతి అంగన్వాడి కేంద్రంలో నిర్వహించబడునని సూపర్వైజర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మమత రజిత హారిక ఏఎన్ఎం ఉజ్వల ఆశా కార్యకర్తలు సావిత్రి యమునా ఆయమ్మ జమున మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
