ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య
జగిత్యాల అక్టోబర్ 11 (ప్రజా మంటలు)
రూరల్ మండలం చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య అండర్ 17 బాలికల జగిత్యాల జిల్లా వాలీబాల్ జట్టుకు ఎంపికైనది మరియు గౌతమ్ బాలుర వాలీబాల్ జట్టుకు స్టాండ్ బై గా ఎంపికైనాడని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లతా దేవి శనివారం తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులు సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో జరగనున్న ఉమ్మడి జిల్లా పోటీలలో పాల్గొనే జగిత్యాల జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారనీ. వీరు ఇటీవల ముగిసిన జగిత్యాల జిల్లా పోటీలలో ప్రతిభ కనబరిచి ఎంపికైనారని తెలిపారు. క్రీడాకారులను పిడి వెంకటలక్ష్మినిప్రధానోపాధ్యాయురాలు లతా దేవి, ఏఎంసీ చైర్మన్ నీరటి సుకన్య మరియు ఉపాధ్యాయులు అభినందించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు
Published On
By From our Reporter

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు
Published On
By From our Reporter
1.jpeg)
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి
Published On
By From our Reporter

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి
Published On
By From our Reporter

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని
Published On
By From our Reporter

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు
Published On
By From our Reporter

బన్సీలాల్పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం
Published On
By From our Reporter

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య
Published On
By Siricilla Rajendar sharma

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి
Published On
By From our Reporter

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Published On
By From our Reporter

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ
Published On
By From our Reporter
