లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 09 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల లోని శ్రీరాములపల్లెలో నిర్వహించిన "ఉచిత నేత్ర వైద్య శిబిరం"కు ముఖ్య అతిథులుగా లయన్ తాటిపాముల వినోద్ కుమార్, డీసీ ఎంసీ లయన్ శ్రీరాముల సుదర్శన్, చార్టర్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు .
ఉచిత నేత్ర వైద్య శిబిరం కు 105 మంది హాజరు కాగా రేకుర్తి హాస్పిటల్ టెక్నీషియన్ చింతల ప్రభాకర్ వ్యాధి గ్రస్తులను పరీక్షించి 65 ఉచిత ఆపరేషన్ కోసం రేకుర్తి హాస్పిటల్ కు తరలించారు మోతే బిందు ఆపరేషన్ అనంతరం స్వస్థలానికి పంపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లయన్ వడ్లగట్ట శంకర్ ప్రధాన కార్యదర్శి, గుండేటి గంగాధర్ ,కోశాధికారి సామల శ్రీహరి, లయన్ సభ్యులు దోపటి దేవదాస్, మానపురి శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, సర్పంచ్ శనిగరపు మల్లేశం, మాజీ ఎంపిటిసి లంబ లక్ష్మణ్ _ దానవ్వ, నేరెళ్లరాజిరెడ్డి, రమేష్ రెడ్డి,గడ్డం తిరుపతి రెడ్డి, శోభన్ గౌడ్,నల్ల నరసింహారెడ్డి,గుండేటి తిరుపతి రెడ్డి, పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్
