పొన్నం, అడ్లూరి ల మధ్య రగిలిన  జాతుల గొడవ

On

 తలనొప్పిగా మారిన పంచాయతీ  అధిష్ఠానం జోక్యం చేసుకొంటుందా?

హైదరాబాద్ అక్టోబర్ 07:

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్‌,  మంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ల మద్య   త‌లెత్తిన జాతుల మద్య  రగిలిన గొడవ స‌ద్దుమ‌ణ‌గించ‌డానికి పీసీసీ రంగంలోకి దిగింది. పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం, కాంగ్రెస్ మంత్రుల మధ్య ఉన్న విభేదాలను స్పష్టం చేస్తున్నాయి.  

పొన్నం చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని, కనీసం పొన్నం క్షమాపణ కూడా చెప్పక పోవడాన్ని మంత్రి అడ్లూరి తప్పుపట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం గెలుపుకు ఎంతో కృషిచేశానని, కనీస కృతజ్ఞత లేకపోగా .ఇంత నీచంగా విమర్శించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, తమ సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రి వివేక్ కూడా తనపట్ల చిన్న చూపు చూస్తున్నారని అడ్లూరి తన అనునయాల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.

ఇద్ద‌రు కేబినెట్ మంత్రుల మ‌ధ్య వ‌చ్చే విబేధాలు పెద్ద‌వి కాకుండా, మ‌రింత వైర‌ల్ కాకుండా పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్ ను అధిష్టానం  రంగంలోకి దించినట్లు సమాచారం .మంత్రులు పొన్నం, అడ్లూరితో పీసీసీ చీఫ్‌ ఫోన్‌లో మాట్లాడార‌ని,  ఇద్దరు నేతలు సంయమనం పాటించాలని సూచించినట్లు తెలుస్తోంది.

పొన్నం వివరణ 

ఇదిలా ఉంటే అడ్లూరిని ఉద్దేశించి తాను ఆ మాటలు మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను ఎవరో కావాలనే వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు.తాను వ్య‌క్తిగ‌తంగా దూషించ‌లేద‌ని, మంత్రి అడ్లూరికి క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నించినా దొర‌క‌డంలేద‌ని మంత్రి పొన్నం అన్నారు.

.. ” నేను దున్నపోతు అన్నప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.. కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప మరేమీ లేదు ” అన్నారు. ఈ విషయంపై అడ్లూరితో మాట్లాడేందుకు ప్రయత్నించాన‌ని, కానీ అందుబాటులోకి రాలేదనీ పొన్నం చెప్పారు. దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో కూడా మాట్లాడానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ రేప‌టిలోగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కోరారు. అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ విడుద‌ల చేసిన వీడియో వైర‌ల్ అవుతుంది.

ఆ వీడియోలో అడ్లూరి మాట్లాడుతూ.. మాదిగలంటే అంతా చిన్నచూపా అని ప‌రోక్షంగా మంత్రి పొన్నంను ప్రశ్నించారు. తనను అన్న మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ కోరితే ఆయనకు గౌరవం ఉంటుందని అన్నారు. దీనిపై త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షిలను కలుస్తానని అన్నారు.

 

Tags
Join WhatsApp

More News...

Local News 

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టతో బీసీలకు నలభై రెండు శాతాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీసీలకు సరైన న్యాయం చేసే దిశగా ఎంతో ఆలోచించి తీసుకురావడం జరిగిందని, కానీ కొన్ని కారణాలవల్ల కోర్టు నుంచి నాలుగు నెలలు స్టే ఆర్డర్ రావడం విచారకరమని ముదిరాజ్ రాష్ర్ట నాయకుడు...
Read More...
Local News 

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన 

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన  సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు) : దేశవ్యాప్తంగా జాతీయ పెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీ (ఎన్సీసీపీఏ) పిలుపు మేరకు శుక్రవారం రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో అఖిల భారత రిటైర్డ్‌ రైల్వే మెన్స్‌ ఫెడరేషన్‌  ఆధ్వర్యంలో 300 మందికి పైగా పింఛనర్లు సికింద్రాబాద్ లోని రైల్‌నిలయం ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టారు.పెన్షన్‌...
Read More...
State News 

రాష్ర్టంలో వేద పాఠశాలల  అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

రాష్ర్టంలో వేద పాఠశాలల  అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు): రాష్ర్టంలోని వేద పాఠశాలల అభివృద్దికి ప్రభుత్వ సహాకారం తప్పకుండా ఉంటుందని, పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తామని రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. పద్మారావునగర్ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీజనార్ధనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ 25వ వేద విద్వాన మహాసభకు ఆమె శుక్రవారం...
Read More...
Local News 

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో  మంచుకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫ్యూరిఫైడ్ వాటర్ కేంద్రాలను శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెట్ ప్రొఫెసర్ ఎన్.వాణి ప్రారంభించారు. ఆసుపత్రిలో పేషంట్లు, వారి సహాయకులు, సందర్శకులకు ఉచితంగా శుద్దమైన వాటర్ అందించే  కేంద్రాలను ఏర్పాటు చేసిన మంచుకొండ ఫౌండేషన్ నిర్వాహకులను ఈసందర్బంగా ఆమె అభినందించారు....
Read More...
Local News 

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_  ఎస్పీ అశోక్ కుమార్

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_   ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల, అక్టోబర్ 10(ప్రజా మంటలు) మెటా ఫండ్ ప్రో అనే నకిలీ యాపులో ప్రజలతో పెట్టు బడులు పెట్టించి యాప్ మూసేసి ప్రజలను మోసం చేసిన కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు  చేసిన విలేఖరుల సమావేశం లో ఎస్పీ...
Read More...
Local News 

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు)తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని  తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ఈసందర్భంగా తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ శుక్రవారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేశారు.   తనపై నమ్మకంతో అసిఫాబాద్,...
Read More...
Local News 

సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్ 

సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్  జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు) సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పట్టణ సిఐ పి .కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయంలో విద్యార్థులకు పోలీస్ కళాబృందాలచే ఓ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ గంజాయి నిర్మూలన వాడకం...
Read More...
National  State News  International  

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి న్యూ ఢిల్లీ అక్టోబర్ 10:నార్వేజియన్ నోబెల్ కమిటీ 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని మారియా కొరినా మచడో గారికి ప్రదానం చేయాలని నిర్ణయించింది. బహుమతికి భూమిక:"వెనిజులా ప్రజల ప్రజాస్వామిక హక్కుల ప్రచారంలో ఆమె చేసిన అవిరత పని మరియు అధినాయకవాదం నుండి ప్రజాస్వామ్యంలోకి న్యాయమైన మరియు శాంతియుతమైన పరివర్తన కోసం ఆమె...
Read More...
Local News 

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు  నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు మెట్పల్లి అక్టోబర్ 10 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమండ్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలుపుతూ జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆకుల హన్మాండ్లు...
Read More...
Local News 

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్    జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు)  మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైన సిరిపురం మహేంద్ర నాథ్ ను  సన్మానించిన భారత్ సురక్ష  సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు యువ న్యాయవాది జగిత్యాల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్ర నాథ్ జగిత్యాల మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైనందున స్థానిక...
Read More...
Local News 

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి  ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి జగిత్యాల అక్టోబర్ 10(ప్రజా మంటలు)ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు యూనియన్ లో సభ్యత్వం కల్పిస్తాం టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు   టియూడబ్ల్యూజే ఐజేయు లో సభ్యత్వం పొందిన ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని టియూడబ్ల్యూజే ఐజేయు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం...
Read More...
Local News 

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి  -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి  -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు మెట్టుపల్లి అక్టోబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా శుక్రవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ గదిలో న్యాయ విజ్ఞాన సదస్సు...
Read More...