చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
గొల్లపల్లి జూన్ 07 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని భీమ్ రాజుపల్లె లో
చిన్నారులు చదువుతో పాటు ఇతర క్రీడారంగాల్లోనూ రాణించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని బి బి కే ఫౌండర్ బొమ్మన కుమార్ ఆధ్వర్యంలో యువతకు సీజన్ 2, మహిళలకు ఆట పాటల పోటీలు నిర్వహించడంతోపాటు, చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంపు లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. సమ్మర్ సీజన్ 2 ముగింపు కార్యక్రమంలో భాగంగా బి బి కే ఫౌండర్ కుమార్ మాట్లాడుతూ సమ్మర్ సెలవుల్లో చిన్నారులు ఎక్కువగా ఫోన్ కు ఆడిక్టు అవుతున్నారని.. వాటినినుంచి దూరం చేసేందుకు ఈ ఆటల పోటీలు ఎంతో దోహదపడ్డాయన్నారు. ఆటల పోటీలు వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయన్నారు. చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలని నాయకత్వ లక్షణాలు అర్వచుకోవాలని చెప్పారు.
తల్లిదండ్రులు గురువులు చెప్పే మాటలు వినాలని వారి అనుభవాలను పాఠాలుగా అధ్యయనం చేయాలని సూచించారు. చిన్నారులు నేర్చుకునే గుణం ఎక్కువగా ఉంటుందని వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి మరింత మెరుగు పెట్టడమే ఉపాధ్యాయ తో పాటు తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. సీజన్ 2 క్రీడ పోటీలను విజయవంతం కావడానికి కురిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..? గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు

ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ...
.jpg)
మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ - ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం
