పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

On
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

రాచకొండ యాదగిరి బాబు,బిజెపి జిల్లా అధ్యక్షులు


గొల్లపల్లి జూన్ 05 (ప్రజా మంటలు ):
 
 నానాటికి పెరిగిపోతున్న భూతాపం వల్ల తరచుగా అనావృష్టి అతివృష్టిలు ఏర్పడుతున్నాయని, అందుకే పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ రాచకొండ యాదగిరి బాబు కోరారు.

 
జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం విద్యానగర్ ఆవరణలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ అభియాన్ జిల్లా కన్వీనర్ కస్తూరి సత్యం, కో కన్వీనర్ సత్యనారాయణ తో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాచకొండ యాదగిరి బాబు గారు మాట్లాడుతూ, అనంత కోటి విశ్వంలో జీవరాశులు మనుగడ సాధించేందుకు అనుకూలమైనది భూగ్రహం మాత్రమేనని అన్నారు.

ఆధునిక మానవుడు తన మనుగడ కోసం చేస్తున్న పారిశ్రామీకరణ ద్వారా కర్బన ఉద్గారాలు పెరిగి గ్లోబల్ వార్మింగ్ కు కారణం అవుతున్నాయని వాతావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు 
భూతాపం తగ్గించడం కోసం ప్రభుత్వాలు చట్టాలు చేసి ఎన్ని చర్యలు తీసుకున్నను స్వచ్ఛంద సంస్థలు దేశ పౌరుల ప్రమేయం లేకుండా వాటి ఫలితాలు సాధించలేమని అందుకే ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని పేర్కొన్నారు 
   పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ   ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీకు వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుందని వీటి ద్వారా, పరిమిత నీటి వినియోగం చెట్లు నాటడం విత్తన బంతులు విసరడం సాంప్రదాయేతర ఇంధన వరులను ఉపయోగించడం లాంటి విషయాలపై దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తామని పర్యావరణ పరిరక్షణ అభియాన్ జిల్లా కన్వీనర్ కస్తూరి సత్యం అన్నారు 
 ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ నలవల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు  అనుమల్ల క్రిష్ణహరి,  జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, జిల్లా కార్యదర్శి బొడ్డు పెద్ద గంగారం, జిల్లా కోశాధికారి సుంకేటదశతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మరి పెళ్లి సత్యం, పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, జగిత్యాల మండల అధ్యక్షులు ఇట్నేని రమేష్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, మాజీ కౌన్సిలర్ కాయితి శంకర్, జగిత్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు రాపర్తి రాజు, ఓబీసీ జిల్లా కార్యదర్శి పుప్పాల ప్రభాకర్, జున్ను రాజేందర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, కందుకూరి నారాయణ సిరికొండ రాజన్న, పట్టణ ఉపాధ్యక్షులు బైరి రాజేందర్, పవన్ సింగ్, మహిళా నాయకురాల్లు పుష్ప రెడ్డి, మధురిమ, భానుప్రియ, సోమలక్ష్మి, మ్యాకల లక్ష్మి, ఇట్యాల రాము, తిరుపురం రామ్ రామచంద్రం, జున్ను సంతోష్, మరిపెళ్లి సాగర్, భారతపు లింగరెడ్డి, కల్లెడ జగన్, కిషోర్, ఉమాపతి, నారాయణ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు

Tags

More News...

Local News  State News 

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత 

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత  ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జగిత్యాల జూన్ 07 (ప్రజా మంటలు) : ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని,ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వారిని నిండా ముంచిందని, వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు....
Read More...
Local News 

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది సికింద్రాబాద్ జూన్ 07 (ప్రజామంటలు) :   నిర్బంధంగా కాకుండా చిన్నారులకు ఆట, పాటలతో చదువును చెబితే , చక్కటి ఫలితాలు వస్తాయని కృష్ణవేణి గ్రూప్ చైర్మన్ సంగని రాజు అన్నారు. శనివారం భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేటీఎస్–కిడ్జ్ ప్లే స్కూల్ ను ఆయన ప్రారంభించారు. అధునాతన
Read More...
Local News 

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జూన్ 6: రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల పట్ల తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు,పెన్షనర్ల డిమాండ్లపై స్పందించిన ముఖ్యమంత్రి రెవెన్యూ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కు,త్రి...
Read More...
Local News  State News 

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు విద్యుత్ దీపాల అలంకరణలో మస్జీద్,ఈద్గాలు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదు ను నేడు భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు. ఈమేరకు పండుగ కు రెండు రోజుల ముందే నుంచే సందడి ప్రారంభమైంది. గొర్రె పొట్టేల విక్రయాలు జోరుగా సాగుతుండగా, మరో వైపు బక్రీద్ పండుగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే...
Read More...
Local News 

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : గాంధీ హాస్పిటల్,భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న మహిళల కోసం అభయ సపోర్ట్ సెంటర్ ను  గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఎంసీహెచ్ ఆసుపత్రికి వచ్చే మహిళలకు అవసరమైన సేవలు అందించాలని సూచించారు. డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం...
Read More...
Local News 

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : దీర్ఘకాలంగా బాధిస్తున్న నొప్పులకు చికిత్స నిర్వహించి  త్వరితగతిన ఉపశమనం కల్పించే అత్యాధునిక వైద్యపద్ధతులు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభం అయ్యాయి. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెయిన్‌ క్లినిక్‌లో  శుక్రవారం ముగ్గురు రోగులకు ఇంటర్‌వెన్షన్‌ ప్రొసీడర్స్‌ద్వారా ట్రీట్మెంట్ అందించినట్లు గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ఎన్‌...
Read More...
Local News 

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.    రాయికల్  జూన్ 6 ( ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్  బాలికను నిందితుడు  సామల్ల అరవింద్ వయస్సు 28 సంవత్సరాలు అనే వ్యక్తి అత్యాచారo చేసిన ఘటనలో నిందితుడిపై  ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసు అధికారులు  ఆధారాలు సమర్పించగా పి.పి  కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను...
Read More...
Local News 

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్              జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు  )                                                                                      జిల్లాలో గల ఈ వీ ఎం గోడౌన్ ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. అందువలన ఈవీఎం గోడౌన్  సందర్శించడం జరిగిందని తెలిపారు.             కలెక్టర్ వెంట...
Read More...
Local News 

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్ జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు) మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు మహిళలను కోటశ్వరులుగా తీర్చి దిద్దే ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, అందులో భాగంగా ఆయా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి రఘువరన్ తెలిపారు. జగిత్యాల రూరల్...
Read More...
Local News 

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు)  బక్రీద్ పండగ ను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. ఈనేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ తరపున భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ,మసీదులు, మార్కెట్ ప్రాంతాలు,టవర్ సర్కిల్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన...
Read More...
Local News 

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ  

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ   జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు) జిల్లా స్పెషల్ బ్రాంచ్  విభాగం లో  హెడ్ కానిస్టేబుల్స్ గా విధులు నిర్వహించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏ ఎస్ ఐ)గా పదోన్నతి పొందిన మహమ్మద్ ఆరిఫ్  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ఏఎస్ఐ  పదోన్నతి స్టార్ చిహ్నాన్ని అలంకరించి...
Read More...
Local News  State News 

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

 దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్  జూన్ 07:తెలంగాణ సోయి లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందిదాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించకపోతే జాగృతి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. వానాకాలం వచ్చినా వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయరారేషన్ షాపుల్లో ప్రజలు పడుతోన్న వెతలను తీర్చాలని కల్వకుంట్ల కవిత డిమాండ్...
Read More...