కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం
మెటుపల్లి జూన్ 4 ( ప్రజా మంటలు)
డివిజన్ వ్యాప్తంగా రెండు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయితీలు మరియు అన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను తమ నెట్వర్క్ విస్తరణకు వాడే కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు తప్పనిసరిగా పోల్ టాక్స్ చెల్లించాలని మెటుపల్లి డీఈ గంగారాం కోరారు.
డివిజన్ లోని సమస్త కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లు, ఆపరేషన్ ఇంజనీర్ల తో సంయుక్త సమావేశం నిర్వహించి ప్రతీ స్తంభానికి వివిధ కంపెనీలకు చెందిన కేబుల్స్ కట్టి వాడుతున్నందున నిజాయితీగా పట్టణాల్లో స్తంభం ఒక్కంటికి రూ.20, గ్రామాల్లో రూ.15 చెల్లించాలని కోరారు. విద్యుత్ సిబ్బంది, సర్వీసు ప్రొవైడర్లు సంయుక్తంగా రీసర్వే నిర్వహించాలని ఆదేశించారు.
ముఖ్యముగా స్తంభాలకు అడ్డదిడ్డంగా కేబుల్స్ లాగి కట్టడం వలన సిబ్బంది ఎక్కడానికి వీలు కాక ప్రమాదాలు జరుగుతున్నాయని, మరియు పట్టణ సుందరీకరణ దెబ్బతింటుందని, వీటిని సక్రమంగా ఒక ప్రత్యేక క్లాంప్ బిగించి అందులోనుండి అన్ని వేర్లు లాగాలని, నెల రోజుల్లో ఈ పనులు జరగాలని సూచించారు.
ఈ సమావేశంలో ఏడీఈలు మనోహర్, రఘుపతి, ఏఈలు అమరేందర్, రవి, అజయ్, సత్యనారాయణ, శ్యాం, అర్జున్, అశోక్, భూమేశ్వర్ మరియు నెట్వర్క్ ప్రొవైడర్లు ప్రవీణ్, మానుకల గంగాధర్, గంగాశ్రీనివాస్, శ్రీధర్, సుభాష్, కాశిరెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
