బీర్పూర్ మండలం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్
బీర్పూర్ మే 28 (ప్రజా మంటలు)
బీర్పూర్ మండలంలోని గ్రామాల్లో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బుధవారం పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ
తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
నైరుతి రుతుపవనాలు ముందుగా రావడం,బీర్ పూర్ మండలం లో పంట ఆలస్యం గా చేతికి రావడం వల్ల కూడా నష్టం జరిగింది.
ప్రకృతి వైపరీత్యం ను ఎవరు ఆపలేరు.
తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం.
రైతులు వరి సాగు మాత్రమే కాకుండా పంట మార్పిడి చేయటం వల్ల లాభాలు ఆర్జించవచ్చన్నారు.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు వంటి గొప్ప కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది అన్నారు.
రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అన్నారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్రావు, నారపాక రమేష్, రీక్కల ప్రభాకర్, సుషిన్, నరేందర్ ,శీలం రమేష్, రామచంద్రం గౌడ్, ఆడేపు రవి ,హరీష్, హరి నాయక్ ,భీమయ్య,సంతోష్, రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
.jpeg)
కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల
