బీర్పూర్ మండలం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్
బీర్పూర్ మే 28 (ప్రజా మంటలు)
బీర్పూర్ మండలంలోని గ్రామాల్లో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బుధవారం పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ
తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
నైరుతి రుతుపవనాలు ముందుగా రావడం,బీర్ పూర్ మండలం లో పంట ఆలస్యం గా చేతికి రావడం వల్ల కూడా నష్టం జరిగింది.
ప్రకృతి వైపరీత్యం ను ఎవరు ఆపలేరు.
తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం.
రైతులు వరి సాగు మాత్రమే కాకుండా పంట మార్పిడి చేయటం వల్ల లాభాలు ఆర్జించవచ్చన్నారు.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు వంటి గొప్ప కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది అన్నారు.
రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అన్నారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్రావు, నారపాక రమేష్, రీక్కల ప్రభాకర్, సుషిన్, నరేందర్ ,శీలం రమేష్, రామచంద్రం గౌడ్, ఆడేపు రవి ,హరీష్, హరి నాయక్ ,భీమయ్య,సంతోష్, రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
